న్యూఢిల్లీ 04 జూన్ (ఆదాబ్ హైదరాబాద్): పార్లమెంట్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దేశంలోని ఓటర్లంతా నిష్పష్టంగా తీర్పునివ్వడం గమనార్హం. మంగళవారం లోక్ సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ వెలువడ్డాయి. జూన్ 1న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తలకిందులవుతూ నిన్నటి ఫలితాలు వచ్చాయి. సర్వే సంస్థలు చెప్పిన మాటలన్ని నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి.
ఎగ్జిట్ పోల్స్ ను తలదన్నెలా నిన్న వెలువడ్డ ఎన్నికల ఫలితాలు ఉండడం గమనార్హం. లోక్ సభ ఎన్నికలు 2024 ఉత్కంఠ భరితమైన ఫలితాలు అందించాయి. అయితే కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు. ప్రాంతీయ పార్టీలకు ప్రజలు మద్దతు తెలిపారు. కేంద్రం ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు, నితీశ్ కుమార్ కీలకంగా మారనున్నారు. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 543 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు కావాలి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు.
దీంతో కూటమిలు ఎక్కువ లోక్ సభ స్థానాలు గెలుచుకున్న లోకల్ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.
అత్యధిక సీట్లు గెలుచుకున్న వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ (29), ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ (38), తమిళనాడులో డీఎంకే (22) బీహార్ లో నితీష్ కుమార్ జేడీయు పార్టీ (14), ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు టీడీపీ (20) పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీ రోల్ ప్లే చేయనున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న 'ఆమ్ ఆద్మీ పార్టీ', ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు
Denne historien er fra 05-06-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 05-06-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్
తన పరువ ప్రతిష్టలకు భంగం కలిగిందని వెల్లడి కొండా సురేఖ ఆరోపణలపై వాంగ్మూలం
చరితలో నేడు
అక్టోబర్ 24 2024
బాధ్యత మరిచిన బోడుప్పల్ కమీషనర్
• బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోలేని కమిషనర్ రామలింగం
సుప్రీమ్కు చేరిన క్రికెట్ అసోసియేషన్ వివాదాలు
హెచ్.సి.ఏ. పాలనా మెంబర్లు అందరూ కుటుంబ సభ్యులే నిజా నిజాలను బయటపెట్టిన జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు
ఆ వ్యాఖ్యలు జీవన్ రెడ్డి వ్యక్తిగతం..
జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
సైన్స్లో లేని బీ. ఓక్ కోర్సు పేరిట దోపిడీ..
• అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కోర్సుల పేరుతో పచ్చి మోసం.. • లక్షల్లో దండుకుంటున్న ప్రైవేట్ అన్ రిజిస్టర్ కాలేజెస్..
భూదాన్ భూముల భాగోతం..
• విజిలెన్స్ విచారణ ఆధారంగా ఈడీ దర్యాప్తు.. • వెలుగు చూస్తున్న అమోయ్ కుమార్ ఆగడాలు..
మహిళలకు దీపావళి కానుకలు
• దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు • ఉచిత ఇసుక సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దు
పరమాత్మునికే పంగనామాలు
• శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ • రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్
నీ తాటాకు చప్పుళ్లకు భయపడ..
• నోటీసులతో నన్ను బెదిరిస్తున్నావా..? • నువ్వెంత సుద్దపూసో.. ప్రజలకు తెలుసు