• యధేచ్చగా అక్రమ భూ రిజిస్ట్రేషన్లు
• ఆఫర్ల పేరుతో జేఎన్ఆర్ ఇన్ఫ్రా భారీ మోసం
• యాదాద్రి జిల్లా బొందుగుల్లలో ఫ్రీ లాంచింగ్
• స.నెం. 762, 763లోని 8. 26 ఎకరాల్లో వెంచర్
• ధరణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేదు
• అయినా ఎరా గ్రీన్ ఫామ్ ప్లాట్స్ పేరిట సేల్
• జేఎన్ఆర్ కు రెవెన్యూ అధికారులు ఫుల్ సపోర్ట్
• విధుల నిర్లక్ష్యంలో తహాశీల్దార్ కు షోకాజ్ నోటీస్
హైదరాబాద్ 24 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) : 'అడుక్కునే వాడికి అరవైఆరు కూరలు' అన్నట్టు రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్లు కూడా పైసలు సంపాదించుడే చాలా ఈజీ. అమాయక ప్రజలను బోల్తా కొట్టించి.. ఏదోలా భూములను అధిక ధరలకు అంటగట్టి జేబులు నింపుకుంటారు. రెవెన్యూ అధికారుల అండదండలతో సైండ్, ఫామ్ ల్యాండ్స్ ను వెంచర్లుగా చేసి ప్లాట్స్ అమ్ముకునుడే పనిగా పెట్టుకుంటారు. 'ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు' అసలు ధరణిలాంటి ప్రభుత్వ రికార్డుల్లో తమ సంస్థ పేరిట ఎలాంటి భూమి లేకున్నా మాది అని మాయమాటలు చెప్పి సేల్ చేస్తున్నారు. పేద ప్రజలు అగ్గువకు జాగ వస్తుందని ఆశతో ఆ స్థలం కొంటే ఆ తర్వాత తెలుస్తుంది మోసపోయారని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కానుంచి భూములకు రెక్కలు వచ్చాయి. మరీ హైదరాబాద్ చుట్టు ఆనుకుని ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే మరీ ఎక్కువ.
Denne historien er fra 25-06-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 25-06-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ప్రారంభమైన డిజిటల్ కార్డు సర్వే
- సర్వే బృందానికి ఉన్నది ఉన్నట్లు తెలపాలి : కలెక్టర్
చరిత్రలో నేడు
అక్టోబర్ 04 2024
ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబరాలు..
-చెంగిచర్ల గ్రామం శ్రీపురం కాలనీ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ..
ఘనంగా దుర్గామాత ప్రతిష్టాపన..
దోమ మండల కేంద్రంలో దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురువారం దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.పంచాయతీ అవరణలో కొలువుదీరిన అమ్మవారిని బస్టాండ్ నుండి ఊరే గింపుగా తీసుకువచ్చి ప్రతిష్టాపన పూజ తీర్త ప్రసాద కార్యక్రమాలు జరిగాయి.
మున్సిపల్ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నస్పూర్ మున్సిపాలిటి
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం నస్పూర్ మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న కార్మికుల పట్ల కార్మికుల వేతనాలలో నుండి ఈపీఎఫ్, ఈఎస్ఐ కి డబ్బులు కడుతున్నట్టు కార్మికుల వేతనాల నుండి డబ్బులు కట్ చేస్తున్నారు.
జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ను పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ను బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం పరామర్శించారు.
పోలీసుల నిరకం..
ముగ్గురు సీఐలు, 13మంది ఎస్సైలపై వేటు ఐజీపీ సత్యనారాయణ ఉత్తర్వులు
మహిమాన్వితం..మహాశక్తి ఆలయం
• ఘనంగా ఆరంభమైన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు • తొలిరోజు బాలాత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు
సనాతన ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దమే
• హిందువులు అంతా ఐక్యం కావాల్సిన సమయమిది • తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్ అవేశపూరిత ప్రసంగం
కేటీఆర్ను వదలని కొండా సురేఖ
• కేసీఆర్ కనిపించకపోవడంలో ఏమైనా • ఫామ్ హౌజ్ చేశాడేమోనని అనుమానం