రాహుల్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కండువా కప్పలేదా ప్రభుత్వాన్ని పడగొడ్తమాంటే ఊరుకుంటామా..
కాంగ్రెస్ సర్కార్ వంద రోజులు ఉండదన్నరు
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
మొన్నటి వరకు ఫామ్రాజ్ గేట్ తాకనీయలే
ఇప్పుడు పిలిచి బంతిభోజనాలు పెడుతుండు
పార్లమెంటులో బీజేపీకి ఓటేయించిన ఘనులు కేసీఆర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్ 27 జూన్ (ఆదాబ్ హైదరాబాద్): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించానని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందని అన్నారు.
దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదని, దానికి పునాది వేసింది కేసీఆరే అని అన్నారు. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను
ఆయన లాక్కున్నారు. ఆ విషయం ఆయనకు గుర్తులేదా? ఫిరాయింపులను ప్రోత్సహించి నందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. ముక్కు నేలకు రాయాలి. మా ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్, హరీశ్రావు అన్నారు. వారి మాటలకు అప్పట్లో భాజపా వంతపాడింది. ప్రభుత్వాన్ని కూలగొడతామని భారాస, భాజపా రంకెలేశాయి. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే కేసీఆర్ భావదారిద్య్ర్యమని అన్నారు. ఇప్పటికీ ఆయనకు కనువిప్పు కలగలేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో భారాస
(మొదటి పేజీతరువాయి) కేసీఆర్ను ఓటింగ్ 16 శాతానికి తగ్గింది. కాంగ్రెస్ ను ఓడించేందుకు లోక్సభ ఎన్నికల్లో భాజపాను కేసీఆర్ గెలిపించారు.
Denne historien er fra 28-06-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 28-06-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
సెహ్వాగ్ రికార్డ్ గల్లంతు చేసిన యశస్వి జైస్వాల్
కాన్పూర్ బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ విజృంభిస్తోంది.నాలుగో రోజు తొలి ఇన్నింగ్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగింది
ఉత్కంఠగా మారిన రెండో టెస్ట్ మ్యాచ్
టీమిండియా తొలి ఇన్నింగ్స్ను 285 పరుగుల వద్ద డిక్లేర్ 26 పరుగుల వెనుకంజలో బంగ్లాదేశ్
టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్న రవీంద్ర జడేజా
టీమిండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య రెండో టెస్టు కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది.
చరిత్రలో నేడు
అక్టోబర్ 01, 2024
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా రన్నింగ్ బస్సు టైర్ పేలడంతోనే ప్రమాదం
నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు బంద్
- 17 పంచాయితిలకు ఆగిన నీటి సరఫరా - పట్టించుకోని మిషన్ అధికారులు - పంచాయితి ట్యాంకర్ నీటి సరఫరా..
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం షాక్
మెట్రో పార్కింగ్కు ఇక ఫీజు చెల్లించాల్సిందే
ఆప్ నేతలకు సుప్రీంలో ఊరట
క్రిమినల్ పరువు నష్టం కేసు
అవినీతితో కంపు కొడుతున్న కాంగ్రెస్, బిఆర్ఎస్లు
హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తున్నారు
రైతు హామీల సాధన కోసం ధర్నాచౌక్ వద్ద భాజపా పార్టీ ప్రజా ప్రతినిధుల దీక్ష