• మీ హయాం నుంచి నేతన్నల ఆకలి చావులు
• మీరెందుకు సంక్షోభం నుంచి గట్టెక్కించలేదు
• కేటీఆర్ లేఖ బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
• మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కేటీఆర్ లేఖ
• కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టించండి
• కేంద్రమంత్రిగా ఈ అవకాశం ఉపయోగించండి
• గతంలో అనేకమార్లు విన్నవించినా ఫలించలేదు
హైదరాబాద్ 11 జూలై (ఆదాబ్ హైదరాబాద్) : సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకు రావాలంటూ తనకు లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్కు నేతన్నలు ఇన్నాళ్లకు గుర్తు వచ్చారా? అని ఎద్దేవా చేశారు. సిరిసిల్లకు గత పదిహేనేళ్లుగా కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. మీ హయాం నుంచి నేతన్నల ఆకలి చావులు కొనసాగుతున్నాయని విమర్శించారు. అలాంటప్పుడు మీరు నేతన్నలను సంక్షోభం నుంచి ఎందుకు గట్టెక్కించలేదో చెప్పాలన్నారు. బతుకమ్మ పండుగకు సంబంధించిన బకాయిలు చెల్లించకుండా పవర్ లూమ్ సంస్థలు మూతబడేలా చేసింది మీరు కాదా? అని మండిపడ్డారు. ప్రధానమంత్రి తెలంగాణకు మెగా టెక్స్ టైల్ పార్కును ప్రకటించినప్పుడు మీకు సిరిసిల్ల గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. సిరిసిల్ల నేతన్నలను సంక్షోభం సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు.
Denne historien er fra 12-07-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 12-07-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
16వ తేదీన అన్ని విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేయాలి..
-పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం.. - జిల్లాలో 38 నిమజ్జన ప్రదేశాలు గుర్తించాం..
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- కిటకిటలాడిన మెట్రో రైళ్లు
'ఈ ప్రపంచాన్ని అత్యద్భుతంగా మార్చేస్తావ్'..
మిస్టర్ 360 భార్య పోస్ట్ వైరల్
బాబర్ సెంచరీ మిస్..
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం పేసర్ షాహీన్ ఆఫ్రిదిల కెప్టెన్సీ వివాదం అందరికీ తెలిసిందే.
జపాన్ కు షాకిచ్చిన చైనా..
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాకిస్థానన్ను చిత్తుగా ఓడించిన భారత పురుషుల హాకీ జట్టు అగ్రస్థానంతో సెమీస్కు దూసుకెళ్లింది.
2030 నాటికి మృత శిశువు జనన రేటును 10కి తగ్గించాలి
ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్చ్ఆర్ఎఫ్), స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో హైదరా బాద్లోని పార్క్ హెూటల్లో సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు రెండో వార్షిక స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సును సగర్వంగా నిర్వహించింది.
అప్పులు చేసి అభివృద్ధిని గాలికొదిలారు
-పదేళ్లపాటు తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేశారు.
స్పెషల్ క్యాంపెయిన్కు ముందస్తు ప్రణాళిక
- డైరెక్టర్ (ఈఎంఆపరేషన్స్) సత్యనారాయణరావు
చరిత్రలో నేడు
సెప్టెంబర్ 15 2024
బిల్డింగ్ పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
• పైనుంచి దూకడంతో కాలు ప్యాక్చర్, తీవ్రగాయాలు • సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స