• డబ్బులు పక్కదారి పట్టించిన గత సర్కార్
• బోగస్ యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ తో డబ్బులు మాయం.!
• 2016 నుంచి 2022 వరకు నిధులు కాజేసిన వైనం
• రిలీజ్ అయిన రూ.6,738.32 కోట్ల లెక్కలు తారుమారు
• సమగ్ర శిక్ష అభియాన్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదల
• ఆర్టీఐ ద్వారా సమాచారం కోరిన ససేమీరా అన్న అధికారులు
• కుమ్మక్కై దిగమింగిన విద్యాశాఖ అవినీతి అధికారులు
హైదరాబాద్ 15, అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణను దాదాపు పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ సర్కార్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే గత ప్రభుత్వం అవినీతి కంపు వదలుతనే లేదు. గత సర్కార్ లో పిల్లల చాక్ పీసులు, పెన్సిళ్లు, బుక్కులు, ఒంటి మీద వేసుకొనే బడి డ్రెస్సుల డబ్బులు కొట్టేసిర్రు. కల్వకుంట్ల హయాంలో ఇప్పుడు పేదోడి చదువు కోసం సెంటరోళ్లు ఇచ్చిన కోట్లాది రూపాయలు కొట్టేసిర్రంట. “అన్నం పెట్టే వాడికన్నా సున్నం పెట్టే వాళ్లే ఎక్కువ” అన్నట్టుగా రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన తొలి సీఎం కేసీఆర్.. రాష్ట్ర అభివృద్ధి, పాలనపై దృష్టి పెట్టాల్సింది పోయి ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగినట్టు తెలుస్తోంది. కల్వకుంట్ల ఫ్యామిలీ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దోచుకుతినేందుకు యత్నించిం దని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. అందులో ప్రధానంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ధరణి వంటి ఎన్నో ప్రాజెక్టుల మీద స్కామ్ లు చేసినట్లు తేలు తున్నాయి.. కొన్నింటిపై విచారణ జరుగుతూనే ఉన్నది. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ ల పేరు చెబితేనే అవినీతి, కుంభకోణాలు భయపడి పారిపోయేటట్టు ఉన్నాయి. మరణించినంక చిత్రగుప్తుడు వీళ్ల పుస్తకం తెరిస్తే అన్నీ అక్రమాల పుట్టలే ఉంటాయి కాబోలు. వీళ్లే ఇన్ని కోట్లు వెనకేసుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, సహా ప్రభుత్వ అధికారులు ఎవరికి అందినకాడికి వాళ్లు దోచుకుతిన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మరో దోపిడి జరిగినట్లు తాజాగా తెలుస్తోంది. సమగ్ర శిక్ష అభియాన్ కింద విడుదలైన నిధులను పక్కదారి పట్టించినట్లు సమాచారం.
Denne historien er fra 16-10-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 16-10-2024-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఎపిలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం
పారిశ్రామిక వేత్తలకు సిఎం చంద్రబాబు ఆహ్వానం రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్
చరిత్రలో నేడు
అక్టోబర్ 18 2024
నగర ట్రాఫిక్, హైడ్రా సంయుక్త సమీక్ష..
- ఏవీ రంగనాథ్, పీ. విశ్వప్రసాద్ ల ఆధ్వర్యంలో మీటింగ్..
ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
మహనీయుల జీవితచరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి వాళ్లు అర్పించిన అదనపు కలెక్టర్ శ్రీజ
బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వ పార్టీ
• బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది • బీఆర్ఎస్ఏ సమావేశంలో కేటీఆర్ విమర్శలు
కల్తీ మద్యానికి...32 మంది బలి
• ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 32 మంది మృతి.. మరికొందరి పరిస్థితి విషమం.. ముగ్గురి అరెస్ట్
హైడ్రా ఓ డ్రామా
• బఫర్ జోన్, ఎస్టీఎల్ పరిధిలో ఉండేవి సర్కారువే కాదు.. పట్టా భూములు
ప్రభుత్వంతో మాట్లాడుతా..
• నిరుద్యోగులపై మాకు చిత్తశుద్ధి ఉంది.. • 9 నెలల్లోనే 50వేల ఉద్యోగాలిచ్చాం..
జమిలికి సిద్ధం
• ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపా రెడీ • ప్రజల్లోకి మనం ధైర్యం వెళుతున్నాం
23న రాష్ట్ర కేబినెట్ భేటీ..
హైడ్రా ఆర్డినెన్స్కు చట్టబద్దత, రెవెన్యూ చట్టం తదితర అంశాలపై చర్చ..