దళితులకు ఇంటి పట్టాలు మంజూరు చేయండి
Andhranadu|Jan 19, 2024
మండలంలోని కాట్రపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 61/4 లోని ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సుమారు 80 దళిత కుటుంబాల గత రెండు మూడు రోజులుగా టెంట్లు వేసుకుని చెట్లు కింద పడి కాపులు కాస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దళితులకు ఇంటి పట్టాలు మంజూరు చేయండి

Denne historien er fra Jan 19, 2024-utgaven av Andhranadu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Jan 19, 2024-utgaven av Andhranadu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ANDHRANADUSe alt
మానవాళిని భక్తిమార్గంలో నడిపిన మధుర గాయకుడు గరిమెళ్ళ
Andhranadu

మానవాళిని భక్తిమార్గంలో నడిపిన మధుర గాయకుడు గరిమెళ్ళ

మానవాళిని భక్తి మార్గంలో నడిపిన మధుర గాయకుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అని తిరుపతి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రధాన కార్యదర్శి పాండ్ర సురేంద్ర నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

time-read
1 min  |
Mar 11, 2025
రంగంపేట జిల్లా పరిషత్ పాఠశాల ఆధునిక పాఠశాలగా అభివృద్ధి
Andhranadu

రంగంపేట జిల్లా పరిషత్ పాఠశాల ఆధునిక పాఠశాలగా అభివృద్ధి

స్వర్ణనా రావా రిపల్లి అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రంగంపేట -2 (6 నుండి 10 వ తరగతి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆధునిక పాఠశాలగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు

time-read
1 min  |
Mar 11, 2025
ఒక్కొక్కటిగా ఏపీకి పెట్టుబడులు
Andhranadu

ఒక్కొక్కటిగా ఏపీకి పెట్టుబడులు

-మా పనితీరుకు అదే నిదర్శనం.. - మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

time-read
1 min  |
Mar 11, 2025
బలహీనవర్గాలకు పెద్దపీట..
Andhranadu

బలహీనవర్గాలకు పెద్దపీట..

• అవినీతి విషయంలో సహించేది లేదు.. • ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచాలి

time-read
1 min  |
Mar 11, 2025
2026 మార్చికి తుడా టవర్స్ నిర్మాణం పూర్తి
Andhranadu

2026 మార్చికి తుడా టవర్స్ నిర్మాణం పూర్తి

-ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు -తుడా టవర్స్ వేలంకు విశేష స్పందన - ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య

time-read
1 min  |
Mar 11, 2025
నామినేషన్లు దాఖలు చేసిన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు
Andhranadu

నామినేషన్లు దాఖలు చేసిన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు

- ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు - రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించిన కూటమి అభ్యర్థులు అమరావతి

time-read
1 min  |
Mar 11, 2025
ప్రతి అర్జీకి నాణ్యతగా పరిష్కారం చూపాలి
Andhranadu

ప్రతి అర్జీకి నాణ్యతగా పరిష్కారం చూపాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.

time-read
1 min  |
Mar 11, 2025
పాల ఉత్పత్తుల వినియోగంపై అవగాహన
Andhranadu

పాల ఉత్పత్తుల వినియోగంపై అవగాహన

పిల్లలు ప్రతి రోజూ పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి పి ఐ బి కేశవ ప్రొజక్టర్ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.

time-read
1 min  |
Mar 04, 2025
ఎస్వీయూ డిడిఇ సంచాలకుడిగా ఆచార్య వూకా రమేష్ బాబు
Andhranadu

ఎస్వీయూ డిడిఇ సంచాలకుడిగా ఆచార్య వూకా రమేష్ బాబు

ఎస్వీ యూనివర్సిటీ దూర విద్యా విభాగ సంచాలకుడుగా (ఇంచార్జ్) ఆచార్య ఊకా రమేష్ బాబును నియమించారు.

time-read
1 min  |
Mar 04, 2025
తమిళనాడుకు వెళ్లి పింఛన్ అందజేత
Andhranadu

తమిళనాడుకు వెళ్లి పింఛన్ అందజేత

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నిరుపేదలకు వరంలా మారింది. ప్రతి నెల ఒకటవ తేదీనే పింఛన్ అందు తుంద డంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

time-read
1 min  |
Mar 04, 2025