బైరెడ్డిపల్లి - ఆంధ్రనాడు, మే 27: మండలం లోని కైగల్ గ్రామంలో సర్వే నెంబర్ 27లో పురాతనమైన వేణుగోపాల స్వామి ఆలయం 2 ఎకరాల గుడి మాన్యంలో కలదు.
Denne historien er fra May 28, 2024-utgaven av Andhranadu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 28, 2024-utgaven av Andhranadu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
వ్యక్తిగత పరిశుభ్రతతోనే రోగాలు దూరం - జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
భారత్, మలేషియా మైత్రి బలోపేతం చేద్దాం
భారత్, మలేషియా ఇరు దేశాల మధ్య సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా పెంచుతామని ప్రధాని మోడీ అన్నారు.
కట్టుకున్నవాడు వదిలేస్తే అమ్మ ఒడి ఆశ్రయం ఇచ్చింది
కుప్పం మున్సిఫ్ కోర్ట్ మహిళా న్యాయవాది హరిత తన వద్ద ఆమెకు బిడ్డకు ఆశ్రయం కల్పించింది.ఇటీవల అమ్మ ఒడి వారు ఇటువంటి వారికి ఆదుకుంటారని తెలియడంతో న్యాయవాది హరిత అమ్మఒడి ఫౌండర్ చైర్మన్ పద్మనాభ నాయుడుని కలిసి, దమయంతి దీన గాధను వారికి వివరించింది
పంచాయతీల అభివృద్ధికి సమిష్టిగా కృషి
ప్రతి పంచాయతీలోనూ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలని నాగలాపురం ఎంపీడీవో పి.యం.కే. బాబు సూచించారు.
కాలువ పొరంబోకు స్థలం కబ్జా
పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పక్కన చంద్రగిరిలో 2 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ కాలువ పోరంబోకు భూమిని సింగం శెట్టి రాము అనే వ్యక్యి కబ్జా చేసినా అధికారులు పట్టించుకోకపోవటం సర్వత్ర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.
రోప్ స్కిప్పింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం
రాష్ట్రస్థాయిలో కర్నూలు జిల్లా గార్గేయపురం హైస్కూల్ 10,11 వ తేదీ లో జరిగిన రోప్ స్కిప్పింగ్ పోటీలలో స్థానిక చెన్నారెడ్డి కాలనీ (తిరుపతి) లోని లిటిల్ స్టార్స్ హై స్కూల్ నుండి 16 మంది పిల్లలు విజయదుందుబీ మోగించారు
హెచ్ఐవీ నిర్మూలనపై అవగాహన
ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి / ఎయిడ్స్ నియంత్రణ మండలి మరియు తిరుపతి జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ
తిరుపతి ఎస్పీతో ఎస్వీయూ రిజిస్ట్రార్ భేటీ
తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గారితో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు గారు సోమవారం భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని కలిసిన పులివర్తి నాని
చంద్రగిరి ఎమ్మెల్యే నాని వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్లో సోమవారం రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసారు.
విదేశీ విద్య సాయం అందించండి
కష్టాల్లో ఉన్నామంటే చాలు.. క్షణం ఆలోచించకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు