పేదరికం లేని సమాజమే సిఎం చంద్రబాబు లక్ష్యం

-తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి
-దేవాన్షి లాగే తక్కువ స్క్రీన్ టైమింగ్ పాటించండి
- సైన్స్ అండ్ టెక్నాలజీలతో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదగాలి
-అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ విద్యార్ధులతో నారా భువనేశ్వరి
కుప్పం రూరల్-ఆంధ్రనాడు, మార్చి 26: రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యమని ముఖ్యమంత్రి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజక వర్గ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గుడిపల్లి మండల పరిధిలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ...
ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని వ్యక్తిత్వ వికాసానికి వాడుకోవాలే గానీ విధ్వంసానికి కాదన్నారు.డిజిటల్ యుగంలో టెక్నాలజీని వాడుకోవడం తెలియక కొంతమంది యువత దుర్వినియోగం చేస్తోందని, ఇది వారి భవిష్యత్తును కాలరాస్తోం దని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లను ఎంతమేరకు వాడుకోవాలో అందరూ తెలుసుకోవాలని అన్నారు.
దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే....
Denne historien er fra Mar 27, 2025-utgaven av Andhranadu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Mar 27, 2025-utgaven av Andhranadu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

మా గ్రామ సమస్యలు తీర్చండి సారూ..!
గ్రామంలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని మండల పరిధిలోని కొండతిమ్మనపల్లి గ్రామస్తులు మండల అభివృద్ధి అధికారి వద్ద సమస్యలపై ఏకరువు పెట్టారు.

తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి
- కనీస వేతనం రూ.26 వేలు వేతనం ఇవ్వాలి -సిఐటియు నాయకుల డిమాండ్

పి4కు పటిష్ట ఏర్పాట్లు
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

లాటరీ పద్ధతిలో లబ్దిదారులకు స్థలాలు
- ఇన్ఛార్జి మంత్రి, మునిసిపల్ శాఖ మంత్రులు -శెట్టిపల్లి భూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం -జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎస్. వెంకటేశ్వర్

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు
- జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

"పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి
పోలవరంలో సిఎం చంద్రబాబు పర్యటన నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా

తిరుపతి రూరల్ ఎంపీపీ వైసీపీ కైవసం
ఎంపీపీగా ఎన్నికైన మూలం చంద్రమోహన్ రెడ్డి భారీ భద్రత నడుమ సాగిన ఎన్నికల ప్రక్రియ

ఆసుపత్రికి వైద్య పరికరాల విరాళం
హిందూస్తాన్ కోకాకోలా బేవరేజెస్ ఆధ్వర్యంలో ఆసుపత్రికి వైద్య పరికరాలను విరాళంగా అందించారు.

ఐదేళ్ల తర్వాత ఏపీ ప్రజలకు స్వాతంత్య్రం
-మహిళలు ఆర్థికంగా బలంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయం -2వ రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి

పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై లోతుగా దర్యాప్తు చేయాలి
- గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోనాసి జాన్ బాబు