అమరావతి, స్నేహిత ఎక్స్ప్రెస్: పొత్తులపై జనసేన కీలక ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు ఉంటాయని స్పష్టం చేసింది. పొత్తులపై స్పష్టత ఇస్తూ పవన్ కళ్యాణ్ పేరుతో జనసేన అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దని, జనసైనికులందరూ ప్రస్తుతం పొత్తులకు సంమయనం పాటించాలని సూచించింది.సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, పార్టీ నేతలు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తెలిపింది. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరూ ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమానరని, ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని జనసేన x తెలిపింది. ఈ సమయంలో పార్టీ శ్రేణులందరూ అప్రమత్తంగా ఉండటం అవశ్యం అని సూచనలు చేసింది. జనహితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జనసేన పార్టీ ప్రధమ ప్రాధాన్యం ఇస్తుందని, విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను
Denne historien er fra February 11, 2024-utgaven av Express Telugu Daily.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 11, 2024-utgaven av Express Telugu Daily.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా బలపడిందని.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాతీర ప్రాంతంలో కేంద్రీకృత మైందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
వర్షాలు, వరదలతో అప్రమత్తం
తక్షణ సాయం కోసం జిల్లాకు 3కోట్లు విడుదల భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 8 మంది మృతి
పార్టీ మార్పు ప్రచారం ఊహగానమే
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న రోజా
జగన్ బాటలోనే నడుస్తున్న చంద్రబాబు
ఆసుపత్రులకు వైఎస్ పేర్లు తొలగించడం సరికాదు పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు
కాశ్మీర్ ఎన్నికలపై కాంగ్రెస్ నజర్
కీలకమైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ సన్నద్ధమవుతున్నారు.
ప్రాంతీయ పార్టీలకు సెగ పెడుతున్న మోడీ!
జాతీయ పార్టీలకు దేశంలో రాజకీయ 'మనుగడ జీవన్మరణ సమస్యగా మారింది.
న్యూస్ పేపర్ లో వేసే అటుకులు తినొద్దు
భూపతిపూర్ గ్రామంలోని వివిధ హెూటల్స్ నందు చాలామంది ప్రజలు అల్పాహారంలో భాగంగా పచ్చి అటుకులు ఎక్కువగా తింటూ ఉంటారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నమంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్
తిరుమల శ్రీవారిని నేటి సోమవారం ఉదయం రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ విఐపీ విరామ సమయంలో దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
లంబాడీల తీజ్ పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
లంబాడీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రతి సంవత్సరం ఆగస్టు 11వ తేదీన కళాశాల వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ.