తాండూరు, స్నేహిత ఎక్స్ ప్రెస్: యాలాల్ మండల జుంటుపల్లి గ్రామ చివరలో దట్టమైన అడవి ప్రాంతంలో కొండపై వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) తేది మంగళవారం ఉ"10:15 నిలకు ధ్వజారోహణం, ఆ రాత్రి 10:15 నిలకు ఎదుర్కోలు తేది 17-04-2024 బుధవారం ఉ "11:31నిలకు శ్రీవారి కల్యాణోత్సవం రాత్రి 9:55నిలకు విమాన రథోత్సవం 18-04-2024 గురువారం మధ్యాహ్నం 3:35నిలకు పెరుగు బసంతం వసంతోత్సవం శేషవాహన సేవ తేది 19-04-2024 శుక్రవారం ఉ"10:25 నిలకు శ్రీ మహాలక్ష్మి పూజ హరికథ కాలక్షేపం అన్నదానం తర్వాత ఉత్సవ సమాప్తి జరుగుతోందని దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త హన్మంత్ రావు దేశ్ ముఖ్ దేవాలయ ఏఈ కే. బాలరాజు తెలిపారు.
ఈ ఆలయం తాండూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో కొడంగల్ వెళ్లే మార్గంలో జుంటుగిరిలపై 800 సంవత్సరాల క్రితం వెలసినట్లు సమాచారం. అప్పటి ఈ ప్రాంతం దట్టమైన అభయ అరణ్యం ఉండేది. ఈ అరణ్య ప్రాంతానికి యాదవ వంశమున జన్మించిన ఇద్దరూ అన్నదమ్ములు వెంకట ఉద్దండరావ్ కృష్ణ, ఉద్దండరావు గోవుల కాపరులుగా ఉంటూ తమ గో మందలతో పాటు తరచూ ఈ ప్రాంతానికి వేటకై వచ్చేవారు. అయితే ఒక రోజు ఆ అడవి ప్రాంతంలో తమ గోవులు తప్పిపోవడంతో వేటలో సైతం విఫలం కావడం సకాలంలో గోవులు దొరకకపోవడంతో వంటి పరిమాణాల వల్ల ఆరోజు రాత్రికి అడవి ప్రాంతంలోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.
Denne historien er fra April 16, 2024-utgaven av Express Telugu Daily.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 16, 2024-utgaven av Express Telugu Daily.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా బలపడిందని.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాతీర ప్రాంతంలో కేంద్రీకృత మైందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
వర్షాలు, వరదలతో అప్రమత్తం
తక్షణ సాయం కోసం జిల్లాకు 3కోట్లు విడుదల భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 8 మంది మృతి
పార్టీ మార్పు ప్రచారం ఊహగానమే
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న రోజా
జగన్ బాటలోనే నడుస్తున్న చంద్రబాబు
ఆసుపత్రులకు వైఎస్ పేర్లు తొలగించడం సరికాదు పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు
కాశ్మీర్ ఎన్నికలపై కాంగ్రెస్ నజర్
కీలకమైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ సన్నద్ధమవుతున్నారు.
ప్రాంతీయ పార్టీలకు సెగ పెడుతున్న మోడీ!
జాతీయ పార్టీలకు దేశంలో రాజకీయ 'మనుగడ జీవన్మరణ సమస్యగా మారింది.
న్యూస్ పేపర్ లో వేసే అటుకులు తినొద్దు
భూపతిపూర్ గ్రామంలోని వివిధ హెూటల్స్ నందు చాలామంది ప్రజలు అల్పాహారంలో భాగంగా పచ్చి అటుకులు ఎక్కువగా తింటూ ఉంటారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నమంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్
తిరుమల శ్రీవారిని నేటి సోమవారం ఉదయం రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ విఐపీ విరామ సమయంలో దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
లంబాడీల తీజ్ పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
లంబాడీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రతి సంవత్సరం ఆగస్టు 11వ తేదీన కళాశాల వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ.