సోమవారం ఏపీ బ్యూరో, స్నేహిత ఎక్స్ ప్రెస్: డయోరియా కట్టుదిట్టం చేసేందుకు దోమల ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధుల నియంత్రణపై వైద్య శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు వైద్యాధికారులను కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కీటక జనత వ్యాధులైన మలేరియా డెంగ్యూ కేసులు నేను తనపై నియంత్రణపై జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి,తో కలిసి సంబంధిత అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ.. కీటక జనిత వ్యాధుల నియంత్రణపై అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కాలువలలో నీరు నిల్వ ఉండకుండా శుభ్రపరిచి దోమలు నాశన మందులను పిచికారి చేయాలన్నారు. నీరు నిలువ ఉన్న ప్రదేశాలను గుర్తించి మట్టితో కప్పాలన్నారు. ఫ్రైడే డ్రై
Denne historien er fra June 25, 2024-utgaven av Express Telugu Daily.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 25, 2024-utgaven av Express Telugu Daily.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా బలపడిందని.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాతీర ప్రాంతంలో కేంద్రీకృత మైందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
వర్షాలు, వరదలతో అప్రమత్తం
తక్షణ సాయం కోసం జిల్లాకు 3కోట్లు విడుదల భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 8 మంది మృతి
పార్టీ మార్పు ప్రచారం ఊహగానమే
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న రోజా
జగన్ బాటలోనే నడుస్తున్న చంద్రబాబు
ఆసుపత్రులకు వైఎస్ పేర్లు తొలగించడం సరికాదు పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు
కాశ్మీర్ ఎన్నికలపై కాంగ్రెస్ నజర్
కీలకమైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ సన్నద్ధమవుతున్నారు.
ప్రాంతీయ పార్టీలకు సెగ పెడుతున్న మోడీ!
జాతీయ పార్టీలకు దేశంలో రాజకీయ 'మనుగడ జీవన్మరణ సమస్యగా మారింది.
న్యూస్ పేపర్ లో వేసే అటుకులు తినొద్దు
భూపతిపూర్ గ్రామంలోని వివిధ హెూటల్స్ నందు చాలామంది ప్రజలు అల్పాహారంలో భాగంగా పచ్చి అటుకులు ఎక్కువగా తింటూ ఉంటారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నమంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్
తిరుమల శ్రీవారిని నేటి సోమవారం ఉదయం రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ విఐపీ విరామ సమయంలో దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
లంబాడీల తీజ్ పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
లంబాడీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రతి సంవత్సరం ఆగస్టు 11వ తేదీన కళాశాల వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ.