న్యూఢిల్లీ, అక్టోబర్ 19(ప్రజాజ్యోతి): జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని నిర్ణయించింది. 20 లీటర్ల ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్, సైకిళ్లు, ఎక్సర్సైజ్ నోట్బుక్స్ వంటి వస్తువులు ఈ జాబితాలో ఉ న్నాయి. అదే సమయంలో ఖరీదైన షూస్, చేతి వాచీలపై పన్ను పెంచాలని ప్రతిపాదించనుంది. బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం భేటీలో దీనిపై చర్చ జరిగింది. దీనివల్ల రూ.22వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరనుంది. ప్రస్తుతం 20 లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్పై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. దీన్ని 5 శాతానికి తగ్గించాలని
Denne historien er fra October 20, 2024-utgaven av Praja Jyothi.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 20, 2024-utgaven av Praja Jyothi.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ముత్యాలమ్మ ఆలయ ధ్వంసంపై ఆగ్రహం
హిందూ సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత
అధికారుల పని తీరును అభినందించిన కళాకారులు
కరీంనగర్ కళాభారతి కి పూర్వ వైభవం కళాకారులలో పునర్జీవం పోసిన అధికారులు జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపిన కళాకారులు
అపర భద్రాద్రి కి ఆదరణ కరువు..హామీలన్నీ ఎన్నికల కొరకే..
ఇల్లందకుంట రామాలయం కు అభివృద్ధి నిధులు ఎక్కడ...?
అనాధ బాలల కోసం భవిష్యజ్యోతి ట్రస్ట్ ఏర్పాటు అభినందనీయం
• కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు • దాతలు తోడ్పాటును అందించాలని పిలుపు • పాల్గొన్న జిల్లా జడ్జి, సీ.పీ, బెటాలియన్ కమాండెంట్
రికార్డులు సక్రమంగా నిర్వహించండి
• పరకాల ఏసిపి కిషోర్ కుమార్
కేసముద్రంలో కొలువుదీరిన శ్రీధర్మశాస్త్ర
• స్వామివారి సేవలో తరలిస్తున్న భక్తులు • ఆధ్యాత్మికతతో విలసిల్లుతున్న ఆలయం
తడి చెత్తను ఎరువుగా మార్చడంపై అవగాహన అవసరం
-శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి
రోడ్డు వేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలోని న్యూ ప్లాట్స్ కాలనీలో రోడ్డు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ సిపియం పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు.
జెవిఎన్ఆర్ హై స్కూల్ లో జిల్లాస్థాయి కళా ఉత్సవ్ కార్యక్రమం
నిర్మల్ పట్టణం లోని జెవిఎస్ఆర్ హై స్కూల్ శాంతినగర్ నిర్మల్ యందు ఘనంగా జిల్లాస్థాయి కళా ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఉపసంఘం చర్చ
వాటర్ బాటిళ్లు, నోట్బుక్స్పై జిఎస్టీ తగ్గింపునకు సుముఖం సీనియర్ సిటీజన్ల బీమా పాలసీలపై జిఎస్టీ మినహాయింపుపై చర్చ