ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్, జూన్ 27: తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విజన్ 2050 పేరుతో మాస్టర్ ప్లాన్ సిద్దం చేసినట్లు ముఖ్యమంతి రేవంత్రెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభి వృద్ది పథంలో పరుగులు పెట్టించేందుకు ప్రణాళికా బద్దంగా ముందు కెళ్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఢిల్లీలోని ఆయన ఆధికార నివాసం 23, తుగ్లక్ రోడ్లో మీడియా సమావేశం నిర్వహిచారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో 3 గంటలకు పైగా సుదీర్ఘంగా చిట్ చాట్ చేశారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో తన ఆలోచనల, ప్రణాళికలు పంచుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఏమాత్రం రాజీ పడ కుండా కఠినంగా వ్యవహరిస్తున్నానని, అవినీతికి, అక్రమాలకు పాల్ప డుతున్న అధికారులను సర్వీసు నుంచి తొలగించడానికి కూడా వెను కాడటం లేదన్నారు. వసూళ్లకు పాల్పడేవారిని సీ కేటగిరిలో చేర్చి లూన్ విభాగాల్లో బాధ్యతలను అప్పగించినట్లు చెప్పారు. అంకిత భావంతో పని చేసే సమర్థులైన అధికారులకు కీలక బాధ్యతల్ని అప్ప గించినట్లు వల్లడించారు. ప్రతిపక్షాలు పలు శాఖలకు మంత్రులు లేరని
ఆరోపిస్తున్నారన్న రేవంత్... విద్యాశాఖ తన వద్దే ఉందని తెలిపారు.
Denne historien er fra June 28, 2024-utgaven av Vaartha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 28, 2024-utgaven av Vaartha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
జమైకా అభివృద్ధికి భారత్ బాసట
జమైకా అభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతున్నదని అభివృద్ధి ప్రయాణంలో జమైకాకు తోడుగా నిలిచిందని ప్రధానిమోడీ పేర్కొన్నారు.
వైద్యపరీక్షల కోసం ఎజిఐ ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.
ఆ భూములు వెనక్కి ఇచ్చేస్తున్నా
ముడా కుంభకోణం వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముప్పుతిప్పలు పెడుతున్న వేళ ఆయన సతీమణి పార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
న్యాయం కంటే స్వేచ్ఛనే ఎంచుకున్నా: వికీలీక్స్ అసాంజె
అమెరికా సైనిక రహస్యా లను బహిర్గతం చేశాడన్న ఆరోపణలపై జైల్లో ఉన్న వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె ఈ ఏడాది జూన్లో విడుదలైన విష యం తెలిసిందే.
లెబనాన్ సరిహద్దుల్లో 600 మంది భారత జవాన్లు..
ఇజ్రాయెల్, హెచ్ బొల్లా మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది.
సోనమ్ వాంగచ్చుకన్ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సిఎం అతిశీ
పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగుక్, ఆయన మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
మీరిప్పుడు డిజిటల్ అరెస్ట్ అయ్యారు!
రూ.7 కోట్లు చెల్లించండి వర్ధమాన్ అధిపతికి సైబర్ టోపీ
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 'మహా మంగళ వారం
నవంబరు మొదటి సోమవారం తర్వాత రోజునే దేశవ్యాప్తంగా పోలింగ్
కొత్త ఎయిర్ చీఫ్ మార్షల్ బాధ్యతల స్వీకరణ
భారత వాయుసేన అది . పతిగా ఎపిసింగ్ బాధ్యతలు స్వీకరించారు.
దసరాలోపే అర్హులకు డబుల్ బెడ్ ఇళ్లు
ప్రతి కుటుంబానికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి