ఢిల్లీ: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ 20 ప్రపంచ కప్ -2024, ఎడిషన్ 9లో దక్షిణాఫ్రికా ఫైనలక్కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆఫ్గనిస్థాన్ నిర్దేశించిన 56 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని 8.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఛేదించింది. ఈ వరల్డ్ కప్లో సంచలనాలతో అదరగొడుతూ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తున్న ఆఫ్గనిస్థాన్ సెమీ ఫైనల్స్ లో మాత్రం చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి వార్ వన్సైడ్ అన్నట్లుగా సాగింది. సఫరీ బౌలర్లు జాన్సెన్, షంసీ పదునైన బంతులకు కాబూలీలు స్వల్ప పరుగులకే మట్టి కరిచారు. ఫలితంగా ఆఫ్గనిస్థాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్తో కుప్పకూలింది. దీంతో టీ 20 ప్రపంచ కప్ చరిత్రల అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా ఆఫ్గన్ నిలిచింది. దీంతో టీ 20 వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారిగా దక్షిణాఫ్రికా ఫైనల్స్క చేరింది.
Denne historien er fra June 28, 2024-utgaven av Vaartha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 28, 2024-utgaven av Vaartha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
భారత్ చేతిలో పాక్ ఓటమి
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తు చేసింది.
మోడీ పర్యటనవేళ జమ్ముకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ల మోత!
కేంద్రపాలితప్రాంతం జమ్ముకాశ్మీర్ లో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలుప్రారంభం కానున్నాయి.
అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్!
బోయింగ్ స్టార్నర్ సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలి యమ్స్, బుచ్ విల్మెర్ తాజాగా ప్రజల నుద్దేశించి మాట్లాడారు
వ్యవసాయ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాసరెడ్డి
వ్యవసాయ శాఖ సలహాదారునిగా పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టారు
టాలివుడ్ నటి సమంతకు ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
దక్షిణాది చలనచిత్రనటి సమంతా రూత్ ప్రభుకు ప్రతిష్టాత్మక ఐఐఎఫ్ఎ అవార్డు లభించింది.
ఏచూరి భౌతిక కాయం ఎయిమ్స్కు అప్పగింత
వామపక్ష ఉద్యమనేత సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి భౌతిక కాయాన్ని పార్టీ సాంప్రదాయాన్ని పాటిస్తూ కుటుంబసభ్యులు అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థకు అప్పగించారు
కోల్కతా హత్యాచారం కేసు: మాజీ ప్రిన్సిపాల్ అరెస్టు
నగరంలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైడాక్టర్ హత్యా చారం కరేసులో సిబిఐ మొట్టమొదటి అరె స్టునుప్రకటించింది.
మహేశ్ కుమార్ గౌడ కు నేడు పిసిసి పగ్గాలు
మ.2:45కు బాధ్యతల స్వీకరణ ఇందిరాభవన్ ముందు బహిరంగ సభ
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు
మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ప్రజావాణిలో ప్రత్యేక కౌంటర్ మంత్రి పొన్నం ప్రభాకర్
మాజీ సిఎస్ సోమేశ్కు సిఐడి నోటీసు
వాణిజ్య పన్నుల శాఖలో రూ.1400 కోట్ల కుంభకోణం బోగస్ ఇన్వాయిస్లతో స్కామ్, కేసులో ఎ-5గా సోమేశ్కుమార్