కరీంనగర్ మండంలోని చామనపల్లి అప్పన్న చెరువు
మత్తడిదుంకుతున్న చెరువులు 3247 లోపే..
75 శాతం పైగా నీరు నిండిన చెరువులు 6735
కరీంనగర్ జిల్లా చెర్లభూత్కూర్ లోని ఊర చెరువు
హైదరాబాద్, ఆగస్టు 5,ప్రభాతవార్త: తెలంగాణలో చెరువులు అలుగు పారకుండా అలసిపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సాధారణ వర్షాపాతం 395.8 మి.మీ కంటే 21శాతం అధికంగా అంటే 477.9 మి.మీ వర్షాపాతం నమోదైంది. ఈయేడు 17 జిల్లాలో అత్యధిక వర్షాపాతం 16జిల్లాలో సాధారణ వర్షాపాతం నమోదైంది. తెలంగా ణలో ఎక్కడ కూడా లోటు వర్షాపాతం నమోదు కాలేదు. దుర్భిక్షవాతావర్ణం నెలకొనకపోయినా 21,296 చెరు వులు సగం కూడా నిండకపోవడంతో అన్నదాత కళ్ళలో ఆనందం ఇంకిపోతున్నది . గత ఏడాది ఆగస్టు 5తేది నాటికి 570 ఎం.ఎం వర్షాపాతం నమోదు కావడంతో 21378 చెరువులు అలుగుపారుతూ నిండు కుండలను తలపించాయి. తెలంగాణ వ్యాప్తంగా 34716 చెరువుల్లో గత ఏడాది జళకళ సంతరించుకొంది.
జులై రెండోవారం వరకు పావు వంతైనా నీరురాక కళావిహీనంగా ఉన్న కొత్తపల్లి చెరువు
Denne historien er fra August 06, 2024-utgaven av Vaartha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 06, 2024-utgaven av Vaartha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
కేదార్నాథ్ చిక్కుకున్న తెలుగు యాత్రికులు
ఉత్తరాఖండ్లోని కేదా ర్నాథ్ తెలుగు యాత్రికులు చిక్కుకు న్నారు. ఈ నెల 11నుంచి వారు అక్కడే ఉండి పోయా రు.
సిక్కు అల్లర్ల కేసులో నిర్దోషిని
దేశ రాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు మరింత ఆజ్యం పోసినట్లు కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
హత్యాచార నిందితునికి నార్కో పరీక్ష?
దేశవ్యాప్తంగా సంచ లనం సృష్టించిన కోల్కతా వైద్యురాలిపై హత్యా చార ఘటనలో దర్యాప్తు మరో మలుపు తిరి గింది.
రిజర్వేషన్ల ఎత్తివేత యోచన కాంగ్రెస్ నేత రాహులే
కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్
పంజాబ్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ అరెస్టు
రూ.1.49 కోట్ల నగదు, 260 గ్రాముల బంగారం స్వాధీనం ఏడు కోట్లకుపైబడిన నగదు ఉన్న 24 బ్యాంకు ఖాతాల స్తంభన
దిగిరానున్న పెట్రో,డీజిల్ ధరలు
ప్రపంచ ఇంధన మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుం డటంతో దేశీయ మార్కెట్లలో పెట్రోడీజిల్ ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.
17 నుంచే పితృపక్ష కాలం
అక్టోబరు 2వరకూ శ్రాద్ధక్రతువులకు మూలం
ఆరుగురు బ్రిటిష్ దౌత్యవేత్తలపై రష్యా వేటు
గూఢచర్యం ఆరోపణ లతో మాస్కోలోని ఆరుగురు బ్రిటన్ దౌత్య వేత్తలను బహిష్కరించినట్లుగా రష్యా భద్రతా ధికారులు తెలిపారు.
నిమజ్జనం రోజున రాజకీయ ర్యాలీలపై నిషేధం
17న మూడు ప్రధాన కార్యక్రమాలు హైదరాబాద్లో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు
ఇండోర్ తరహాలో హైదరాబాద్
రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించొద్దు