వివేకానంద స్వామివారు 1893వ సంవత్సరంలో చికాగో నగరంలో జరిగిన విశ్వమంత మహాసభలో పాల్గొన్న శత వార్షికోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. మానవ చరిత్ర ఒక సంక్లిష్ట దశలో వివేకానందులవారు. ఆ మహాసభలో పాల్గొన్నారు.
ఆనాడు ప్రపంచంలోని పలు ప్రాంతాలు దాదాపు స్వాతంత్య్రంగానే వృద్ధిగాంచాయి. ఒకదానిపై ఒకటి ప్రభావం చూపటం సంభవించినా, వాటి ప్రత్యేక లక్షణాలలో అవి జోక్యం చేసుకోలేద మత సామ చెప్పాలి. విజ్ఞానం పురోభివృద్ధి చెందింది. రాకపోకల వార్తా సౌకర్యాలు అభివృద్ధి చెందాయి. జాతులూ, నాగరికతలూ, దేశాలూ చేరువైనాయి. విభిన్న స్థాయిల్లో అమోఘంగా అది ఒకదానిపై ఒకటి ప్రభావం చూపసాగాయి.ఫలితంగా ఒక సమ్మిశ్రిత నాగరికత పరిణామం చెందేందుకు పునాది పడింది.
ఈ నూతన సమ్మిశ్రిత నాగరికతను వికసింపజేయడానికి ఎందరో మహాపురుషులు భారతావనిలో ఉదయించారు. గత వంద సంవత్సరాల కాలంలో మానవుల్లో బుద్ధి, సాంఘిక, రాజకీయ రంగాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమైన మార్పు, మతం పట్ల ఆధునిక మానవుడి దృక్పథం, అలవిమీరిన సాంకేతికాభివృద్ధి, దానివలన మానవాళికి కలిగే ప్రమాదాలు, విజ్ఞాన శాస్త్ర పరిధుల ఎరుక, విద్యావంతుల దృష్టిని అటు పశ్చిమ దేశాలవారిని ఇటు ప్రాచ్య దేశాల్లోని మతాల వైపు మళ్లించింది.ప్రాచ్య దేశాలవారు తమ ఆర్థికాభివృద్ధికై పశ్చిమ దేశాల విజ్ఞాన, సాంకేతిక రంగాల వైపు తమ దృష్టిని సారించారు.వార్తారంగం ఒక విధమైన ప్రపంచ అవగాహనను, ఆలోచనా సరళిని కల్పించి, ఒక దేశానికీ మరొక దేశానికీ దూరం తొలగించి, దగ్గర చేసింది.ప్రస్తుతం పరిశీలిస్తే ఈ ప్రపంచానికి ఈ జీవితం సంపూర్ణ దర్శనం, యథార్థ్యత, విశ్వజనీన మానవ సమైక్యత ఆవశ్యకాలు. అందుకే విశ్వజనీన మత సిద్ధాంతాన్ని వివేకానంద స్వామి మానవాళికి తెలియజేశారు. 1893లోనే విశ్వమత సభలోనే వివేకానందులవారు ప్రపంచానికి చాటారు. ఎన్నటికైనా విశ్వజనీన మతమనేది దేశకాలాతీతమై అనంతమై ఉండాలి.
కృష్ణుణ్ణి అనుసరించే వారి మీద పాపాత్ముల మీదా, అందరి మీదా తదీయ భానుదీప్తి ప్రసరించాలి. అది బ్రాహ్మణమతంగా, బౌద్ధ, క్రైస్తవ, మహమ్మదీయ మతాలుగాగానీ వుండరాదు. అయినా అభివృద్ధి గాంచడానికి అనంతమైన అవకాశం వుండాలి. ఆ మతంలో హింస, అసహనానికి తావుండదు(కూడదు).
Denne historien er fra August 11, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 11, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
సెప్టెంబరు 1 నుండి 7, 2024 వరకు
వారఫలం
లక్ష్మీకటాక్షం కలగాలంటే?
వాస్తువార్త
మాటే మంత్రం
మా నవుడు సంఘజీవి. దైనందిన జీవితంలో నిత్యావసరాలకు, విషయ ప్రసారానికీ ముఖ్యమైన మాధ్యమం మాటే కదా!
కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం
దక్షిణ భారతదేశంలో శ్రీ నృసింహ ఆరాధన ఎక్కువ. అందుకే శ్రీ నృసింహ ఆలయాలు దక్షిణాదిన అధికం.
పుచ్చు వంకాయలు
సింగిల్ పేజీ కథ
అహం అనర్థదాయకం
అహం అనర్థదాయకం
సాహిత్యం
జగము నేలిన తెలుగు
నవ్వుల్...రువ్వల్..
నవ్వుల్...రువ్వల్..