In deze editie
April 19, 2025
శ్రీవారి వేద పీఠం సందర్శించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు, కమిషన్ సభ్యులు గొండు సీతారాం, ఆదిలక్ష్మి త్రిపర్ణ, బత్తుల పద్మావతి, జంగం రాజేంద్రప్రసాద్ శుక్ర వారం తిరుమల ధర్మగిరిలోగల శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంను సందర్శించారు.

1 min
'ఈ-వ్యర్థాల సేకరణ, సురక్షిత పద్దతుల్లో రీసైకిల్'
- 'స్వచ్ఛ ఆంధ్ర' ఏప్రిల్ నెల థీమ్ను వెల్లడించిన సీఎం చంద్రబాబు - ప్రతి నెల 3వ శనివారం ఏపీలో స్వచ్ఛ ఆంధ్ర

1 min
ఆర్థిక సంఘానికి వీడ్కోలు
- 2 రోజుల పర్యటన అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణం

1 min
తిరుపతి నగరమా...ఫుట్పాత్ చిరునామా ఎక్కడ...
పాదచారులకు తప్పని తిప్పలు చూసి, చూడనట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు

2 mins
అటవీశాఖ అధికారుల వైఫల్యం వల్లే చిరుత మరణించింది
- అక్రమ అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలి. -సిపిఐ నాయకుల డిమాండ్

1 min
5వ రోజుకు చేరుకున్న అగ్నిమాపక వారోత్సవాలు
- ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఫైర్ స్టేషన్ ఆఫీసర్ యన్ సుబ్బరాజు

1 min
పొన్నీటిపాలెంలో తీవ్ర ఉద్రిక్తత
- ఫారెస్ట్ అధికారులపై తిరగబడ్డ ప్రజలు - అమాయకులను అరెస్టు చేస్తారా అంటూ సూటిప్రశ్న

1 min
అమెరికాలో రాష్ట్ర మంత్రిగా చంద్రగిరి వాసి
• 58 శాతానికి పైగా ఓట్లతో ఆల్డర్ ( ఎమ్మెల్యే) విజయం

1 min
రామకుప్పంలో వడగళ్ల వాన
- వ్యవసాయ పంటలకు నష్టం

1 min
టీటీడీ చైర్మన్ కు ఒంటిమిట్ట రామాలయ అర్చకుల ఆశీర్వాదం
ఏప్రిల్ 5 నుండి 15 వరకు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరిగిన సందర్భంగా ఆ అర్చకులు, శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ బీ.ఆర్ .నాయుడును తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి, వేద ఆశీర్వచనం చేశారు.

1 min
Op elk moment Annuleren [ Geen Verplichtingen ]
Alleen Digitaal