
• అసలు భూమి యజమానులు నిండా ముంచిన మైలోన్ డెవలపర్స్..
• ఇప్పుడు కొత్తగా మరికొంతమంది అమాయకులకు శఠగోపం పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు..
• ఈ భుమిలో వెంచర్ కి ఎలాంటి పర్మిషన్ ఇవ్వొద్దని హెచ్ఎండీఎ, రెరా, రంగారెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు..
• అగ్రిమెంట్ ముగిసినా భూయజమానులకు డబ్బులు చెల్లించని కంపెనీ..
• అగ్రిమెంట్ కాలం చెల్లిందని నోటీసులు పంపిన భూ యజమాని నరహరి రెడ్డి..
• ఇంకొందరు అమాయకులు మోసపోకూడదని వేడుకుంటున్న బాధితులు..
• ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలంటున్న భూ యజమానులు..
లీగల్ నోటీసు
హైదరాబాద్, 23 మర్చి (ఆదాబ్ హైద్రాబాద్ : రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం నాదర్ గుల్ గ్రామంలో సర్వే నెంబర్స్ 703/P, 704/P, 705/P, 706/P, 707/P, 708/P, 707/P, 710/P భూమి ఉంది. ఈ భూమిని మైల్ స్టోన్ డెవలపర్స్ వారికి డెవలప్ మెంట్ కోసం 2019లో ఒక ఒప్పొందం చేసుకున్నారు..
Dit verhaal komt uit de 24-03-2025 editie van AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Al abonnee ? Inloggen
Dit verhaal komt uit de 24-03-2025 editie van AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Al abonnee? Inloggen
ఢిల్లీ మద్యం కన్నా జగన్ మద్యమే అతిపెద్ద స్కామ్
సమీప బంధువు ద్వారా 2వేల కోట్లు దుబాయ్కు తరలింపు.. లోక్సభలో ప్రస్తావించిన ఎంపి శ్రీకృష్ణదేవరాయలు..

ఆర్ఎస్ఎస్ నీడలో దేశీయ విద్య
జంతర్మంతర్ వద్ద ధర్నాలో రాహుల్
తిరుమలలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.

చరిత్రలో నేడు
మార్చి 25 2025

జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఏపి ప్రభుత్వం ఒప్పందం
- రూ.1300 కోట్లతో అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఏర్పాటు
ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత
ఎండల తీవ్రత పెరుగుతుండటంతో... ఉత్తర తెలంగాణ ప్రాంత వాసులు ఎండలకు భయపడుతున్నారు.

టీబీ అవగాహన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కృష్ణారావు
సోమవారం ప్రపంచ టిబి డే సందర్భంగా కూకట్పల్లి రాందేవ్ రావు హాస్పిటల్లో నిర్వహించిన టిబి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు.

చెన్నై నాజీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది : పవన్
ఆంధ్ర ప్రదేశ్లో తమిళ మీడియం పాఠశాలలు ఉం డటం సంతోషమని బీజేపీ నేత తమిళి పై చేసిన ట్వీట్కు డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ స్పందిం చారు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తోల్కట్టు విద్యార్థుల సందడి
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్షంగా మల్లవరపు సీతమ్మ మెమోరియల్ హైస్కూల్ తోల్కట్ట పాఠశాల విద్యార్థులు.

రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి లేకుండా ఏర్పాట్లు
- వడదెబ్బ నివారణకు ప్రత్యేక చర్యలు.. - అడవుల్లో మంటలు వ్యాపించకుండా అప్రమత్తం - అధికారులతో సమీక్షలో సిఎం చంద్రబాబు ఆదేశం