
సిరీస్ నం. 17 'బజ్బాల్' ఎరాలో తొలిసారి ఇంగ్లండ్ జట్టుకు షాక్ తగిలింది. భారత్లో దూకుడు మంత్రం పనిచేయదని ఇంగ్లిష్ జట్టుకు బాగా తెలిసొచ్చింది. సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని కొనసాగించిన టీమిండియా.. వరుసగా 17వ టెస్టు సిరీస్లో సత్తాచాటింది. సొంతగడ్డపై • టీస్ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ను చిత్తుచేసిన రోహిత్సేన వరుసగా 17వ టెస్టు సిరీస్ ఖాతాలో వేసుకుంది. 'బజ్బాల్' తో దంచికొడతామని బీరాలు పలికిన ఇంగ్లిష్ ప్లేయర్లను నేలకు దింపుతూ.. మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ సిరీస్ పట్టేసింది! స్వల్ప లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ అర్ధశతకాలతో అదరగొట్టగా.. ధ్రువ్ జురెల్, యశస్వి ఆకట్టుకున్నారు.ఒకదశలో 120 పరుగులకు 5 వికెట్లు కోల్పోవడంతో.. ఒక దశలో ఇంగ్లండ్కు ఆశలు చిగురించినా.. గిల్, జురెల్ చివరి వరకు నిలిచి మ్యాచ్ను ముగించారు.
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా, అశుభములు

వంటిల్లే ఓ ఔషదాలయం
-ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.

సందిగ్ధ నామములకు నక్షత్రములు - బ్రహ్మ యామిళముననుసరించి
సందిగ్ధ నామములకు నక్షత్రములు - బ్రహ్మ యామిళముననుసరించి

ఇది ప్రపంచం
ఇది ప్రపంచం

లక్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజించండి.
శ్రీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది శుక్రవారం సాయంత్రం ఉత్తర భారత దేశంలో శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు.

సర్వాంగాసనం
నేలమీద వెల్లకిలా పడుకొని వుండి, రెండు కాళ్ళు చాచాలి, మోకాళ్ళ వద్ద గట్టిగా బిగపట్టి, రెండుచేతులూ కాళ్ళు పక్కగా ఉంచాలి.అరచేతులను భూమికి తాకేటట్లుగా ఉంచాలి.

శ్రీమద్భగవద్గీత-మానవ కర్తవ్య దీపిక
సనాతన భారతీయ సంస్కృత సాహిత్యంలో పంచమవేదంగా ఇతిహాస కావ్యమైన మహాభారతం ప్రసిద్ధి చెందినది.

ద్వాదశ జ్యోతిర్లింగాలు
భారతదేశవ్యాప్తంగా మహాశివరాత్రి నాడు 12 క్షేత్రాలలో జ్యోతిర్లింగ రూపుడైన పరమశివుడు మనకు దర్శనమిస్తున్నాడు.

వాస్తులోని ఫలితాలు
ఒక మనిషికి ముఖ్యముగా ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత ప్రకారం ఆరోగ్య కరము ఉన్న ఎడల ఏవైనను సాధించగలరు.

జంట సాలు పద్దతిలో బిందు సేద్యం ద్వారా మొక్కజొన్న సాగు
పంటకు సరైన సమయంలో సరైన మోతాదులో సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు