1946 తర్వాత తొలిసారి
AADAB HYDERABAD|26-06-2024
18వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో గత 30 ఏళ్ళలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా నామినేషన్ వేయగా.. విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ బరిలో నిలిచారు.
1946 తర్వాత తొలిసారి
  • స్వాతంత్య్రం వచ్చాక స్పీకర్ పదవికి ఎన్నిక

  • ఎన్డీఏకు షాక్ ఇచ్చిన ఇండియా కూటమి

  • స్పీకర్ పదవికి పోటీ పెట్టిన కాంగ్రెస్

  • ఓంబిర్లాకు పోటీగా కొడికున్నల్ సురేశ్ నామినేషన్

  • డిప్యూటీ స్పీకర్ పదవికోసం ఇండియా కూటమి పట్టు

  • ఓం బిర్లానే కొనసాగించాలని బీజేపీ నిర్ణయం

    న్యూఢిల్లీ 25 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) : దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్ ఎన్నికకు పోటీ జరుగుతోంది. అధికార ఎన్డీఎ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి సై అంటోంది. లోక్సభ స్పీకర్ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా ఏకగ్రీవం అవుతారని భావించిన బీజేపీ, ఎన్డీయే కూటమికి విపక్ష కాంగ్రెస్ భారీ షాక్ ఇచ్చింది. సంఖ్యా బలం తక్కువున్నా...

This story is from the 26-06-2024 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the 26-06-2024 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM AADAB HYDERABADView All
కొట్టుకుండ్రు..
AADAB HYDERABAD

కొట్టుకుండ్రు..

• రసాభాసగా గ్రేటర్ కార్పోరేషన్ సమావేశం • బీజేపీ, బీఆర్ఎస్ కార్పోరేటర్ల ఆందోళన

time-read
1 min  |
07-07-2024
డైటిషియన్లు లేకపాయే..మోనూ సక్కగుండకపాయే
AADAB HYDERABAD

డైటిషియన్లు లేకపాయే..మోనూ సక్కగుండకపాయే

• ఆదాబ్ కథనంపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ వివరణ • డైటిషియన్స్ ప్రమోషన్స్ అనే దానిపై క్లారిటీ ఇవ్వని డీఎంఈ

time-read
3 mins  |
07-07-2024
నేడు గోల్కొండ బోనాలు
AADAB HYDERABAD

నేడు గోల్కొండ బోనాలు

• ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం • భారీగా పోలీసు బందోబస్తు • మంత్రుల నిధులు విడుదల

time-read
3 mins  |
07-07-2024
నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా
AADAB HYDERABAD

నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా

• సుప్రీంను ఆశ్రయించిన విద్యార్థులు, పేరెంట్స్.. ఈ నెల 8న విచారించనున్న అత్యున్నత న్యాయస్థానం..

time-read
1 min  |
07-07-2024
ఇక ఏటా రెండుసార్లు టెట్
AADAB HYDERABAD

ఇక ఏటా రెండుసార్లు టెట్

• జూన్ లో ఓసారి, డిసెంబర్లో మరోసారి • టెట్ మార్కులతో డీఎస్సీలో వెయిటేజీ

time-read
1 min  |
07-07-2024
ప్రతి నియోజకవర్గానికో నాలెడ్జ్ సెంటర్
AADAB HYDERABAD

ప్రతి నియోజకవర్గానికో నాలెడ్జ్ సెంటర్

• యువతకు స్కిల్ శిక్షణ కోసం ఏర్పాటు • బడ్జెట్ సన్నాహక సమావేశంలో డిప్యూటి సీఎం

time-read
1 min  |
07-07-2024
దేవభూమిలో వరదబీభత్సం
AADAB HYDERABAD

దేవభూమిలో వరదబీభత్సం

• కొండచరియలు విరిగి ఇద్దరు మృతి • హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తింపు

time-read
1 min  |
07-07-2024
పరిష్కారమే అజెండా
AADAB HYDERABAD

పరిష్కారమే అజెండా

• ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం • 1.45 గంటల పాటు సాగిన రేవంత్, చంద్రబాబుల భేటీ

time-read
2 mins  |
07-07-2024
23 కేంద్ర బడ్జెట్
AADAB HYDERABAD

23 కేంద్ర బడ్జెట్

22నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

time-read
1 min  |
07-07-2024
బస్ పాస్ చార్జీలను తగ్గించాలి
AADAB HYDERABAD

బస్ పాస్ చార్జీలను తగ్గించాలి

గతంలో డీజిల్ సెస్ పెంచింది. పల్లె వెలుగు బస్సుల్లో 250 కిలోమీటర్ల దూరానికి రూ. 5 నుంచి రూ. 45, ఎక్స్ప్రెస్లో 500 కిలోమీటర్ల దూరానికి రూ.5 నుంచి రూ.90కి, డీలక్స్ బస్సుల్లో 500 కిలోమీటర్లకు రూ. 5 నుంచి రూ.125కి, సూపర్ లగ్జరీలో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ. 130కి, ఏసీ సర్వీసుల్లో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.170 వరకు సెస్ పెంచినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే

time-read
1 min  |
07-07-2024