రాహుల్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కండువా కప్పలేదా ప్రభుత్వాన్ని పడగొడ్తమాంటే ఊరుకుంటామా..
కాంగ్రెస్ సర్కార్ వంద రోజులు ఉండదన్నరు
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
మొన్నటి వరకు ఫామ్రాజ్ గేట్ తాకనీయలే
ఇప్పుడు పిలిచి బంతిభోజనాలు పెడుతుండు
పార్లమెంటులో బీజేపీకి ఓటేయించిన ఘనులు కేసీఆర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్ 27 జూన్ (ఆదాబ్ హైదరాబాద్): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించానని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందని అన్నారు.
దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదని, దానికి పునాది వేసింది కేసీఆరే అని అన్నారు. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను
ఆయన లాక్కున్నారు. ఆ విషయం ఆయనకు గుర్తులేదా? ఫిరాయింపులను ప్రోత్సహించి నందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. ముక్కు నేలకు రాయాలి. మా ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్, హరీశ్రావు అన్నారు. వారి మాటలకు అప్పట్లో భాజపా వంతపాడింది. ప్రభుత్వాన్ని కూలగొడతామని భారాస, భాజపా రంకెలేశాయి. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే కేసీఆర్ భావదారిద్య్ర్యమని అన్నారు. ఇప్పటికీ ఆయనకు కనువిప్పు కలగలేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో భారాస
(మొదటి పేజీతరువాయి) కేసీఆర్ను ఓటింగ్ 16 శాతానికి తగ్గింది. కాంగ్రెస్ ను ఓడించేందుకు లోక్సభ ఎన్నికల్లో భాజపాను కేసీఆర్ గెలిపించారు.
This story is from the 28-06-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 28-06-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆర్ అండ్ బి అధికారుల..తీరు మారేది ఎన్నడు?
• పోతంశెట్టిపల్లి కమాన్ వద్ద... పనులు చేపట్టేది ఎప్పుడు...?
రెండోరోజు ఆట వర్షార్పణం..
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది.
ఎన్సీఏ నెట్స్లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు
భారత సంచలన పేసర్ మయాంక్ యాదవ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మహ్మద్ రిజ్వాన్ ను బ్రేక్ చేసిన పురాన్
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.
సైబర్ మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి
- సైబర్ సెక్యూరిటీ, గోప్యత, ఏఐ ఈవెంట్ ప్రారంభం
బీఆర్ఎస్ భవన్ కు హైడ్రా బాధితులు
• నిద్రలేని రాత్రులు గడుపుతున్నామన్న బాధితులు • 1993లో కాంగ్రెస్సే పర్మిషన్ ఇచ్చింది.
నిర్మలా సీతారామన్పై కేసు నమోదు
ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం
కబ్జా చెర వీడిన రూ.30 కోట్ల ప్రభుత్వ భూమి
• మొయినాబాద్, కనకమాడి గ్రామశివారులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి ఐదెకరాల సర్కార్ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు
స్థానిక సమస్యలపైనా పోరాడాలి
బిజెపి సభ్యత్వ నమోదు లక్ష్యం చేరుకోవాలి పార్టీ శ్రేణులకు బిజెపి అధ్యక్షుడు నడ్డా సూచన
మహిళలే యజమాని..
• సంక్షేమ పథకాల్లోని డాటా ఆధారంగానే.. • అనవసర సమాచారం అవసరం లేదు..