బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో డబుల్ రిజిస్ట్రేషన్ దందా
AADAB HYDERABAD|27-07-2024
అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇంటూరి వెంకటప్పయ్య, ప్రశాంత్ రెడ్డి, బడేసాబ్, బొమ్మ వెంకటేశ్, డాక్యుమెంట్ రైటర్ చిన్న
బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో డబుల్ రిజిస్ట్రేషన్ దందా

• లే అవుట్లో లేని బై నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేస్తున్న ఎస్ఆర్డీ

• తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

• పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

• ఎస్ఆర్డీపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్

హైదరాబాద్ 26 జూలై (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ, కొన్ని ఆఫీసులకు పోతే అన్యాయం కూడా జరుగుతుందనీ ఈ వార్త చదివితే మీకే అర్థమవుతుంది. 'రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట' అన్నట్టు అధికారులు దర్జాగా గవర్నమెంట్ ఆఫీసుల్లోనే దందా చేస్తున్నారు. కొందరి వద్ద లక్షలాది రూపాయలు మాముళ్లు తీసుకుంటూ అమాయకుల భూమిని లాక్కొని కబ్జాకోరుల అప్పనంగా అప్పగించేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏ మారుమూల గ్రామాన చూసిన ల్యాండ్ వ్యాల్యూ ఫుల్ గా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది భూములను తమ వశం చేసుకునేందుకు బయలుదేరారు. ఎక్కడైతే గత ప్రభుత్వాలు పేదలకు భూములు పంపిణీ చేసిందో, ఇతరత్రా లూపు లైన్లు ఉన్న వాటినీ ఎంచుకొని వాటికి ఎర వేస్తున్నారు. వీళ్లకు అవినీతి అధికారులు అంటకాగడం మూలంగా పలువురికి తీరని అన్యాయం జరుగుతుందనేది జగమెరిగిన సత్యం.

This story is from the 27-07-2024 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the 27-07-2024 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM AADAB HYDERABADView All
వ్యవసాయ రంగంలో భారతదేశం గణనీయ పురోగతి సాధించింది
AADAB HYDERABAD

వ్యవసాయ రంగంలో భారతదేశం గణనీయ పురోగతి సాధించింది

భారతదేశం వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని సిం జెంటా గ్లోబల్ సీఈవో జెఫ్ రోవ్ తెలిపారు.

time-read
1 min  |
03-09-2024
ఇండియన్ ఆయిల్ చైర్మన్ గా సతీష్ కుమార్కు అదనపు బాధ్యతలు
AADAB HYDERABAD

ఇండియన్ ఆయిల్ చైర్మన్ గా సతీష్ కుమార్కు అదనపు బాధ్యతలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా వీ సతీష్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టారు.

time-read
1 min  |
03-09-2024
చరిత్రలో నేడు
AADAB HYDERABAD

చరిత్రలో నేడు

సెప్టెంబర్ 03 2024

time-read
1 min  |
03-09-2024
మళ్ల 'దక్షిణ మూర్తి' దర్శనం
AADAB HYDERABAD

మళ్ల 'దక్షిణ మూర్తి' దర్శనం

• మూడు దశబ్ధాలుగా డీఎస్ఈలో తిష్ట • మొన్న జనరల్ ట్రాన్స్ ఫర్స్లో సూర్యాపేటకు బదిలీ

time-read
2 mins  |
03-09-2024
యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు
AADAB HYDERABAD

యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు

• వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసం • రైల్వే లైన్ పనుల వేగవంతం చేసిన అధికారులు

time-read
1 min  |
03-09-2024
హసీనాను అప్పగిస్తారా..? లేదా..?
AADAB HYDERABAD

హసీనాను అప్పగిస్తారా..? లేదా..?

• భారతన్ను ప్రశ్నించిన బంగ్లా ప్రభుత్వం • ఈ విషయంపై నిర్ణయం మీకే వదలేస్తున్నాం..

time-read
1 min  |
03-09-2024
1400 బస్సులు క్యాన్సిల్
AADAB HYDERABAD

1400 బస్సులు క్యాన్సిల్

• తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు, వరదలు పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి

time-read
1 min  |
03-09-2024
హైడ్రాకు కాస్త రెస్ట్
AADAB HYDERABAD

హైడ్రాకు కాస్త రెస్ట్

• హైదరాబాద్లో వర్షాల కారణంగా బ్రేక్ • కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు

time-read
1 min  |
03-09-2024
గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాల్సిందే
AADAB HYDERABAD

గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాల్సిందే

లేనిపక్షంలో రాజకీయలకు సంబంధంలేని వ్యక్తిని మాత్రమే నియమించాలి

time-read
1 min  |
03-09-2024
వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు..
AADAB HYDERABAD

వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు..

• నష్ట పోయిన ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం అందిస్తాం : సీఎం రేవంత్ • ఎకరాకు రూ.10వేలు నష్టపరిహారం, మృతులకు 5లక్షలు ఎక్స్ గ్రేషియా

time-read
4 mins  |
03-09-2024