
• 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడి
• జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం
• అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలోనియామక పత్రాల అందజేత
హైదరబాద్, సెప్టెంబర్ 30 (ఆదాబ్ హైదరాబాద్): అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ నియామక పత్రాలు అందజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం సచివాలయంలో డీఎస్సీ పరీక్షల ఫలితాలను సిఎం రేవంత్ విడుదల చేసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేవలం 55 రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలు ఇచ్చామని తెలిపారు.
This story is from the 01-10-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 01-10-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం
శంకుస్థాపన చేసిన ట్రస్టీ నారా భువనేశ్వరి వచ్చే ఏడాదికల్లా అందుబాటులోకి తెస్తామని ప్రకటన

టన్నెల్ ప్రమాదంపై నిజాలు దాచింది
• ఈ ఘటనపై హైకోర్టు జడ్జీతో విచారించాలి • మాజీమంత్రి కేటీఆర్ ఆరోపణలు

బంధాలు మరిచి నరహంతకులై..
• కుటుంబ వ్వస్థలో పెరుగుతున్న అగాథం • విషనాగులై కాటేస్తున్న సోంతవాళ్లు

సర్కార్కు షాక్
• లగచర్ల భూసేకరణపై స్టే విధించిన హైకోర్టు • భూసేకరణ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు

చరిత్రలో నేడు
మార్చి 07 2025

ఈఏపీసెట్కు భారీగా...దరఖాస్తులు
హైదరాబాద్ లోని జోన్ 4లో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు అవకాశం

రంగంలోకి జాగిలాలు
• ఐటీ నిపుణులతో సొరంగంలోకి సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ టీం • బురద, మట్టిని తొలగించేందుకు రంగంలోకి వాటర్

ఎస్సీ వర్గీకరణకు సర్కార్ సై
న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలి మార్చి 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్

తెలంగాణ బీజేపీ నూతనోతేజం
• సిఎం రేవంత్ గాలి మాటలకు సమాధానం చెప్పాలా • మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ...

సుంకాలపై తర్జనభర్జనలు
బడ్జెట్పై దేశవ్యాప్తంగా చర్చ చేస్తున్నాం మీడియాతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్