• హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు సీరియస్
• అమీనుప్పూర్ గురించి మాత్రమే మాట్లాడండి కావూరి హిల్స్ గురించి అడగలేదు..
• కూల్చివేతలకు ముందు ఓనర్లకు సమయం ఇవ్వరా
• చట్టప్రకారం నడుచుకోక పోతే హైడ్రాపైనే స్టే విధిస్తాం
హైదరాబాద్ 30 సెప్టెంబర్ (ఆదాబ్ హైదరాబాద్): హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్ ప్పూర్ లో కూల్చివేతలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది. విచారణకు హైడ్రా కమిషనర్ రంగానథ్ వర్చువల్గా, అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం మీరు ఎందుకు పని చేయాలని ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా కూల్చివేస్తున్నారని అడిగింది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్ను ప్రశ్నించింది. గతంలో విరీరు కూల్చివేసిన కేసుపై స్టే విధించిన విషయం తెలియదా? అని అడిగింది.
This story is from the 01-10-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 01-10-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
సెహ్వాగ్ రికార్డ్ గల్లంతు చేసిన యశస్వి జైస్వాల్
కాన్పూర్ బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ విజృంభిస్తోంది.నాలుగో రోజు తొలి ఇన్నింగ్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగింది
ఉత్కంఠగా మారిన రెండో టెస్ట్ మ్యాచ్
టీమిండియా తొలి ఇన్నింగ్స్ను 285 పరుగుల వద్ద డిక్లేర్ 26 పరుగుల వెనుకంజలో బంగ్లాదేశ్
టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్న రవీంద్ర జడేజా
టీమిండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య రెండో టెస్టు కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది.
చరిత్రలో నేడు
అక్టోబర్ 01, 2024
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా రన్నింగ్ బస్సు టైర్ పేలడంతోనే ప్రమాదం
నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు బంద్
- 17 పంచాయితిలకు ఆగిన నీటి సరఫరా - పట్టించుకోని మిషన్ అధికారులు - పంచాయితి ట్యాంకర్ నీటి సరఫరా..
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం షాక్
మెట్రో పార్కింగ్కు ఇక ఫీజు చెల్లించాల్సిందే
ఆప్ నేతలకు సుప్రీంలో ఊరట
క్రిమినల్ పరువు నష్టం కేసు
అవినీతితో కంపు కొడుతున్న కాంగ్రెస్, బిఆర్ఎస్లు
హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తున్నారు
రైతు హామీల సాధన కోసం ధర్నాచౌక్ వద్ద భాజపా పార్టీ ప్రజా ప్రతినిధుల దీక్ష