• అడ్డుకున్న పోలీసులు.. తోపులాట..
• చెప్పులు, రాళ్లు రువ్విన నిరసనకారులు
• ఆందోళనకారులకు తీవ్ర గాయాలు
• లాఠీ ఛార్జ్న ఖండించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్
హైదరాబాద్ 19, అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్): సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ శనివారం పలు హిందూ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు ఇచ్చిన సికింద్రాబాద్ బంద్ శనివారం ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు రెచ్చిపోయి పోలీసులపై చెప్పులు, రాళ్లు, కుర్చీలు విసరడంతో పోలీసులు ప్రతిఘటించి లాఠీచార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో నలుగురు యువకులకు తీవ్ర గాయాలు కాగా ఓ యువకుడి చేయి విరిగిపోయింది. బంద్, ర్యాలీలతో సికింద్రాబాద్లో ఉద్రికత వాతావరణం నెలకొంది.
This story is from the 20-10-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 20-10-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్
తన పరువ ప్రతిష్టలకు భంగం కలిగిందని వెల్లడి కొండా సురేఖ ఆరోపణలపై వాంగ్మూలం
చరితలో నేడు
అక్టోబర్ 24 2024
బాధ్యత మరిచిన బోడుప్పల్ కమీషనర్
• బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోలేని కమిషనర్ రామలింగం
సుప్రీమ్కు చేరిన క్రికెట్ అసోసియేషన్ వివాదాలు
హెచ్.సి.ఏ. పాలనా మెంబర్లు అందరూ కుటుంబ సభ్యులే నిజా నిజాలను బయటపెట్టిన జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు
ఆ వ్యాఖ్యలు జీవన్ రెడ్డి వ్యక్తిగతం..
జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
సైన్స్లో లేని బీ. ఓక్ కోర్సు పేరిట దోపిడీ..
• అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కోర్సుల పేరుతో పచ్చి మోసం.. • లక్షల్లో దండుకుంటున్న ప్రైవేట్ అన్ రిజిస్టర్ కాలేజెస్..
భూదాన్ భూముల భాగోతం..
• విజిలెన్స్ విచారణ ఆధారంగా ఈడీ దర్యాప్తు.. • వెలుగు చూస్తున్న అమోయ్ కుమార్ ఆగడాలు..
మహిళలకు దీపావళి కానుకలు
• దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు • ఉచిత ఇసుక సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దు
పరమాత్మునికే పంగనామాలు
• శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ • రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్
నీ తాటాకు చప్పుళ్లకు భయపడ..
• నోటీసులతో నన్ను బెదిరిస్తున్నావా..? • నువ్వెంత సుద్దపూసో.. ప్రజలకు తెలుసు