దర్యాప్తు చేపట్టాలి

హిండెన్ బర్గ్ విడుదల నివేదికపై జెపిసి విచారణ విపక్ష
నేత రాహుల్ గాంధీ డిమాండ్ కార్పోరేట్
న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: సెబీ చీఫ్ మాధబి పురి బచ్, ఆమె భర్త వాటాలు కొనుగోలు చేశారంటూ హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. చిన్న రిటైల్ వ్యాపారుల సంపదకు భద్రత కల్పించే బాధ్యతను అప్పగించిన సెక్యూరిటీస్ రెగ్యులేటర్ అయిన సెబీ సమగ్రత ఆ సంస్థ చైర్పర్సన్పై వచ్చిన ఆరోపణలతో తీవ్రంగా రాజీపడిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. ఆమె వాటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడైందని, కానీ ఇప్పటికీ ఆమె రాజీనామా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఆరోపణలు వెలుగుచూడటంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరిస్తోందా? అని ప్రశ్నించారు. అదానీ గ్రూప్పై హిండెన్ బర్గ్ నివేదికతో లక్షలాది మంది భారతీయుల పొదుపులు ప్రమాదంలో ఉన్నాయని.. ఈ అంశంపై విచారణ
This story is from the August 13, 2024 edition of Praja Jyothi.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In


This story is from the August 13, 2024 edition of Praja Jyothi.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

ఈ ఐపీఎల్ ఎంఎస్ ధోనీ అజేయమైన పరంపరను మెన్ ఆఫ్ ప్లాటినం జరుపుకోండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైంది. క్రికెటర్లు మైదానంలో సందడి చేస్తుండగా.. అభిమానులు గ్యాలరీలోనూ, టీవీల ముందు సందడి చేస్తున్నారు.

సరస్వతీపుత్రుడికి లక్ష్మీ కటాక్షం
ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే రాం చంద్రు నాయక్ చేతుల మీదుగా లాప్టాప్ బహుకరణ

గచ్చిబౌలి కాళీమాత ఆలయానికి హైడ్రా నోటీసులు
• రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రా అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన రవికుమార్ యాదవ్

చెరువుల్లో మట్టి దోపిడీ..
చెరువులనే లక్ష్యంగా చేసుకొని కొందరు అక్రమార్కులు యదేశ్చగా మట్టి తవ్వకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటు న్నారు.
లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం
లింగ నిర్ధారణ పరీక్ష చేయడం, చేయించుకోవడం, ప్రోత్సహించడం

ఆన్లైన్ ప్రకటనలపై 6 శాతం పన్ను రద్దు
మొత్తం 35 సవరణలకు అనుమతి లోక్సభలో ఫైనాన్స్ బిల్లుకు ఆమోదం

ఛత్తీస్గడ్ ఎన్ కౌంటర్లో మరో ముగ్గురు మావోల హతం
దంతెవాడ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ ముగ్గురు మావోయిస్టులను మృతి చెందారు.

హోంశాఖ నా ఫేవరేట్
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఎస్ఎల్బీసీ ఘటనలో మరో మృతదేహం లభ్యం
ఎస్ఎల్బీసీ టన్నెల్లో గత ఫిబ్రవరి 22న టన్నెల్ నందు ప్రమాదం

జమిలి ఎన్నికల జెపిసి గడువు పొడిగింపు
లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదం