గత వైభవానికి “ మెరుగులు దిద్దడమే ప్రభుత్వాల గొప్ప" తనమా ?
కాకతీయుల అద్భుత “ కళా సృష్టికి సిర్సపల్లి శివాలయమే " తార్కాణం
దేవాలయాలపై రాజకీయపరమైన కుహనాశక్తుల " నీలి నీడలు"
''యునెస్కో " వారు స్పందించే వరకు మనవాళ్లు ' గాఢ నిద్రలోనే "
మన గుళ్ళు... గోపురాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినప్పటికీ మన పాలకుల... మన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అవి కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉ ందని పురాతత్వ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వందల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు... రాజులు...చక్రవర్తులు.... పురాతత్వశాస్త్రవేత్తల ఊహలకు సైతం అందరి విధంగా తీర్చిదిద్దబడిన శిల్పకళలతో కూడిన దేవాలయాలను భావితరాల కోసం కాపాడవలసిన ప్రభుత్వాలు చేతులెత్తేస్తుండడంతో చరిత్ర మనకు అందించిన అపూర్వ కళా సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా భద్రాచలం లయానికి ఎంతటి గుర్తింపు ఉన్నదో.... కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఇల్లందకుంట మండల కేంద్రంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సంబంధించిన రామాలయం కూడా అపర భద్రాద్రిగా పిలవబడుతున్న విషయం జగద్విదితమే.
జమ్మికుంట, అక్టోబర్ 19( ప్రజాజ్యోతి): ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం భద్రాచలంలో ఏ స్థాయిలో జరుగుతుందో దాదాపు అదే స్థాయిలో ఉత్తర తెలంగాణలోని ఇల్లంతకుంట లో ఈ కళ్యాణ మహోత్సవ ఘట్టం అదే రీతిలో జరుగుతుండడం. మన అందరికీ అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇల్లందకుంట రామాలయాన్ని నభూతో న భవిష్యత్తు అనే తరహాలో తీర్చిదిద్దవలసిన ప్రభుత్వాలు మొక్కుబడి చర్యలకు మాత్రమే పరిమితం అవుతుండడం పట్ల భక్తులు... సామాన్య ప్రజల నుండి ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయి. పరిసరాలలో అపారమైన ల్యాండ్ బ్యాంక్ ఉ న్నందున పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం శోచనీయం. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆలయం చుట్టూ రాజకీయాలు చేసే నేతలు ఆ తర్వాత తమ హామీలను నిమజ్జనం చేయడం వరకే పరిమితం అవుతుండడం భక్తులను వహించడమే.
This story is from the October 20, 2024 edition of Praja Jyothi.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 20, 2024 edition of Praja Jyothi.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ముత్యాలమ్మ ఆలయ ధ్వంసంపై ఆగ్రహం
హిందూ సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత
అధికారుల పని తీరును అభినందించిన కళాకారులు
కరీంనగర్ కళాభారతి కి పూర్వ వైభవం కళాకారులలో పునర్జీవం పోసిన అధికారులు జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపిన కళాకారులు
అపర భద్రాద్రి కి ఆదరణ కరువు..హామీలన్నీ ఎన్నికల కొరకే..
ఇల్లందకుంట రామాలయం కు అభివృద్ధి నిధులు ఎక్కడ...?
అనాధ బాలల కోసం భవిష్యజ్యోతి ట్రస్ట్ ఏర్పాటు అభినందనీయం
• కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు • దాతలు తోడ్పాటును అందించాలని పిలుపు • పాల్గొన్న జిల్లా జడ్జి, సీ.పీ, బెటాలియన్ కమాండెంట్
రికార్డులు సక్రమంగా నిర్వహించండి
• పరకాల ఏసిపి కిషోర్ కుమార్
కేసముద్రంలో కొలువుదీరిన శ్రీధర్మశాస్త్ర
• స్వామివారి సేవలో తరలిస్తున్న భక్తులు • ఆధ్యాత్మికతతో విలసిల్లుతున్న ఆలయం
తడి చెత్తను ఎరువుగా మార్చడంపై అవగాహన అవసరం
-శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి
రోడ్డు వేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలోని న్యూ ప్లాట్స్ కాలనీలో రోడ్డు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ సిపియం పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు.
జెవిఎన్ఆర్ హై స్కూల్ లో జిల్లాస్థాయి కళా ఉత్సవ్ కార్యక్రమం
నిర్మల్ పట్టణం లోని జెవిఎస్ఆర్ హై స్కూల్ శాంతినగర్ నిర్మల్ యందు ఘనంగా జిల్లాస్థాయి కళా ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఉపసంఘం చర్చ
వాటర్ బాటిళ్లు, నోట్బుక్స్పై జిఎస్టీ తగ్గింపునకు సుముఖం సీనియర్ సిటీజన్ల బీమా పాలసీలపై జిఎస్టీ మినహాయింపుపై చర్చ