అన్ని జిల్లాల్లో ఏర్పోర్టులు
Vaartha AndhraPradesh|November 06, 2022
ప్రజలందరికి విమాన ప్రయాణావకాశం అనుసంధానంగా జాతీయ రహదార్ల అభివృద్ధి ఇప్పటికి ఆరు విమానాశ్రయాల నిర్మాణం - ముఖ్యమంత్రి ఆదేశం
అన్ని జిల్లాల్లో ఏర్పోర్టులు

ప్రజలందరికి విమాన ప్రయాణావకాశం

అనుసంధానంగా జాతీయ రహదార్ల అభివృద్ధి

ఇప్పటికి ఆరు విమానాశ్రయాల నిర్మాణం - ముఖ్యమంత్రి ఆదేశం

విజయవాడ, నవంబరు 5, ప్రభాతవార్త ప్రతినిధి: రాష్ట్రంలో విమాన ప్రయాణాన్ని అన్ని వర్గాల ప్రజ లకు అందుబాటులో తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందుకు అనుగు ణంగా ముఖ్యనగరాలకు డొమెస్టిక్ ఎయిర్ సర్వీసులు అందుబాటులోకి తేనున్నది. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్టును ఏర్పాటు చేయాలన్నది సిఎం జగన్ లక్ష్యంగా ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశలో కార్యచరణ చేపట్టాలని ఎయిర్పోర్టులకు అనువైన స్థలాల సేకరణ చేయాలని సిఎం జగన్ అధికారులకు సూచించారు. ఎపి సమాచార, పౌరసంబంధాల శాఖ ద్వారా లభించిన సమాచా రాన్ని అనుసరించి అందుబాటులో ఎయిర్పోర్టులు ఉండటంతో పాటుగా సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ప్రయాణం సులభతరం అవుతుందని సిఎం జగన్ అభిప్రాయపడుతున్నారు. ఇదే విష యాన్ని అధికారులతో సిఎం జగన్ ఇంటరాక్ట్ అవుతున్న సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. క్యాంగో విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావడం వలన వాణిజ్య ప్రయోజనాలుంటాయని సిఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పను లతో పాటు, రెండు కొత్త విమానాశ్రయాల నిర్మా ణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఎం అధికారులకు వివరించారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టుకు న్యాయపరంగాచిక్కులు తొలిగాయి. అందువలన ఈ పోర్టు పనులు సత్వరం ప్రారంభించాలని సిఎం జగన్ ఆదేశించారు. నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరిత గతిన పూర్తికావాలని, ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్నారు. నిర్వాహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు.

This story is from the November 06, 2022 edition of Vaartha AndhraPradesh.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the November 06, 2022 edition of Vaartha AndhraPradesh.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA ANDHRAPRADESHView All
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
Vaartha AndhraPradesh

18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం

అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్

time-read
2 mins  |
April 18, 2023
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
Vaartha AndhraPradesh

సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'

time-read
1 min  |
April 18, 2023
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
Vaartha AndhraPradesh

అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని

అప్రూవర్ దస్తగిరి ఆందోళన

time-read
1 min  |
April 18, 2023
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
Vaartha AndhraPradesh

మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు

ఇఫ్తార్ విందులో సిఎం జగన్

time-read
1 min  |
April 18, 2023
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
Vaartha AndhraPradesh

చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు

ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్

time-read
2 mins  |
April 18, 2023
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
Vaartha AndhraPradesh

రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు

పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్

time-read
2 mins  |
April 16, 2023
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
Vaartha AndhraPradesh

బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి

రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి

time-read
1 min  |
April 16, 2023
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
Vaartha AndhraPradesh

పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు

ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు

time-read
2 mins  |
April 16, 2023
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
Vaartha AndhraPradesh

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు

మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త

time-read
2 mins  |
April 16, 2023
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
Vaartha AndhraPradesh

కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు

కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్గా చేసింది.

time-read
1 min  |
April 16, 2023