బెంగళూరు, జులై 17: కర్ణాటకలో అన్ని గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల్లో ప్రైవేటు కంపెనీలతో సహా రాష్ట్రంలో నూరుశాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించి సోషల్మీడియా ఖాతాలో పోస్టుపెట్టిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెను వెంటనే ఆ పోస్టును డిలిట్చేసారు. అయినా కూడా ఆపోస్టు భారీగా వైరల్ అయిపోయింది.ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు 70శాతానికి పరివితిచేస్తామని, మేనేజ్మెంట్ కాని స్థాయి పదవుల్లో 50శాతం, మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులకు 50శాతం వంటివి అమలుచేస్తామని కార్మిక మంత్రి సంతోష్ లాడ్ వివరణ ఇచ్చారు.
మేనేజ్మెంట్ స్థాయిలో రిజర్వేషన్లు 50శాతానికి అమలుచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక ఇతర కోటాలో 70శాతం వరకూ రిజర్వేషన్లు అవసరం అవుతాయని చెపుతున్నారు.
This story is from the July 18, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 18, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పంజాబ్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ అరెస్టు
రూ.1.49 కోట్ల నగదు, 260 గ్రాముల బంగారం స్వాధీనం ఏడు కోట్లకుపైబడిన నగదు ఉన్న 24 బ్యాంకు ఖాతాల స్తంభన
దిగిరానున్న పెట్రో,డీజిల్ ధరలు
ప్రపంచ ఇంధన మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుం డటంతో దేశీయ మార్కెట్లలో పెట్రోడీజిల్ ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.
17 నుంచే పితృపక్ష కాలం
అక్టోబరు 2వరకూ శ్రాద్ధక్రతువులకు మూలం
ఆరుగురు బ్రిటిష్ దౌత్యవేత్తలపై రష్యా వేటు
గూఢచర్యం ఆరోపణ లతో మాస్కోలోని ఆరుగురు బ్రిటన్ దౌత్య వేత్తలను బహిష్కరించినట్లుగా రష్యా భద్రతా ధికారులు తెలిపారు.
నిమజ్జనం రోజున రాజకీయ ర్యాలీలపై నిషేధం
17న మూడు ప్రధాన కార్యక్రమాలు హైదరాబాద్లో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు
ఇండోర్ తరహాలో హైదరాబాద్
రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించొద్దు
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ప్రాజెక్టులు
గోదావరి, కృష్ణా నదులకు పెరుగుతున్న వరదతో భద్రత అనిశ్చితి
'10 వేలు చెల్లిస్తే రక్షిస్తాం..'
ఈ లోగా కొట్టుకుపోయిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్
మమతా సర్కార్ అత్యాచార వ్యతిరేక బిల్లు పేరు 'అపరాజిత’ నేడు అసెంబ్లీ ముందుకు
అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన బిల్లును పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమోదించనుంది.
మాజీ కార్పొరేటర్ హత్యలో బావలు, సోదరీమణులదే పాత్ర
పూణె మాజీ కార్పొరేటర్ వన్రాజ్ అండేకర్ హత్య కేసులో ఆతని సోదరీ మణులు, వారి భర్తలతో ఉన్న వివాదమే కారణ మని పోలీసులు నిగ్గుతేల్చారు.