కరీంనగర్ మండంలోని చామనపల్లి అప్పన్న చెరువు
మత్తడిదుంకుతున్న చెరువులు 3247 లోపే..
75 శాతం పైగా నీరు నిండిన చెరువులు 6735
కరీంనగర్ జిల్లా చెర్లభూత్కూర్ లోని ఊర చెరువు
హైదరాబాద్, ఆగస్టు 5,ప్రభాతవార్త: తెలంగాణలో చెరువులు అలుగు పారకుండా అలసిపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సాధారణ వర్షాపాతం 395.8 మి.మీ కంటే 21శాతం అధికంగా అంటే 477.9 మి.మీ వర్షాపాతం నమోదైంది. ఈయేడు 17 జిల్లాలో అత్యధిక వర్షాపాతం 16జిల్లాలో సాధారణ వర్షాపాతం నమోదైంది. తెలంగా ణలో ఎక్కడ కూడా లోటు వర్షాపాతం నమోదు కాలేదు. దుర్భిక్షవాతావర్ణం నెలకొనకపోయినా 21,296 చెరు వులు సగం కూడా నిండకపోవడంతో అన్నదాత కళ్ళలో ఆనందం ఇంకిపోతున్నది . గత ఏడాది ఆగస్టు 5తేది నాటికి 570 ఎం.ఎం వర్షాపాతం నమోదు కావడంతో 21378 చెరువులు అలుగుపారుతూ నిండు కుండలను తలపించాయి. తెలంగాణ వ్యాప్తంగా 34716 చెరువుల్లో గత ఏడాది జళకళ సంతరించుకొంది.
జులై రెండోవారం వరకు పావు వంతైనా నీరురాక కళావిహీనంగా ఉన్న కొత్తపల్లి చెరువు
This story is from the August 06, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 06, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
భారత్ చేతిలో పాక్ ఓటమి
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తు చేసింది.
మోడీ పర్యటనవేళ జమ్ముకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ల మోత!
కేంద్రపాలితప్రాంతం జమ్ముకాశ్మీర్ లో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలుప్రారంభం కానున్నాయి.
అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్!
బోయింగ్ స్టార్నర్ సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలి యమ్స్, బుచ్ విల్మెర్ తాజాగా ప్రజల నుద్దేశించి మాట్లాడారు
వ్యవసాయ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాసరెడ్డి
వ్యవసాయ శాఖ సలహాదారునిగా పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టారు
టాలివుడ్ నటి సమంతకు ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
దక్షిణాది చలనచిత్రనటి సమంతా రూత్ ప్రభుకు ప్రతిష్టాత్మక ఐఐఎఫ్ఎ అవార్డు లభించింది.
ఏచూరి భౌతిక కాయం ఎయిమ్స్కు అప్పగింత
వామపక్ష ఉద్యమనేత సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి భౌతిక కాయాన్ని పార్టీ సాంప్రదాయాన్ని పాటిస్తూ కుటుంబసభ్యులు అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థకు అప్పగించారు
కోల్కతా హత్యాచారం కేసు: మాజీ ప్రిన్సిపాల్ అరెస్టు
నగరంలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైడాక్టర్ హత్యా చారం కరేసులో సిబిఐ మొట్టమొదటి అరె స్టునుప్రకటించింది.
మహేశ్ కుమార్ గౌడ కు నేడు పిసిసి పగ్గాలు
మ.2:45కు బాధ్యతల స్వీకరణ ఇందిరాభవన్ ముందు బహిరంగ సభ
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు
మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ప్రజావాణిలో ప్రత్యేక కౌంటర్ మంత్రి పొన్నం ప్రభాకర్
మాజీ సిఎస్ సోమేశ్కు సిఐడి నోటీసు
వాణిజ్య పన్నుల శాఖలో రూ.1400 కోట్ల కుంభకోణం బోగస్ ఇన్వాయిస్లతో స్కామ్, కేసులో ఎ-5గా సోమేశ్కుమార్