
ప్రజావాణిని సందర్శించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బృందం.
కార్యక్రమాన్ని వివరించిన చిన్నారెడ్డి, దివ్య
హైదరాబాద్ (బేగంపేట) అక్టోబరు 23, ప్రభాతవార్త: ప్రజావాణి కార్యక్రమం ఎంతో బావుందని, ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికా రుల బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. మంగళవారం మహాత్మాజ్యోతి బాపూలే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారుల బృందం పరిశీ లించింది. ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణీ కార్యక్రమం అద్భుతంగా ఉందని, ప్రజలు ప్రజాభవన్లో తమ సమస్యలు విన్నవించుకునేందుకు భారీగా తరలి వస్తుండటం విశేషం అని ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆల్ ఇండి యా సర్వీసెస్ అధికారుల బృందం అభిప్రాయపడింది.
Denne historien er fra October 23, 2024-utgaven av Vaartha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på


Denne historien er fra October 23, 2024-utgaven av Vaartha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

మేడిగడ్డ బాధ్యత ఎల్ & టిదే
కుంగిన ఏడవ బ్లాక్ు ఆ సంస్థ సొంత నిధులతో నిర్మించాలి
తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ సీసాల నీరు!
గాజుసీసాలకు బ్రేక్ నేడు పాలకమండలిలో చర్చ

సరిహద్దుల్లో భద్రతకు రోబో డ్రోన్లు బొ
అంతర్జాతీయ సరిహద్దుల కొనసాగించేందుకుగాను వెంబడి భద్రత అస్సాంలోని గువాహతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అధునాతన రోబోలను అభివృద్ధిచేసారు.

నీరు రాని విద్యుత్ బోర్లు!
పడిపోతున్న భూగర్భ జలాలు ప్రాజెక్టుల ద్వారా అందని సాగు నీరు కష్టాలు, నష్టాలతో నలిగిపోతున్న అన్నదాతలు

ఎల్ & టి అధీనంలో ఉన్నప్పుడే దెబ్బతిన్న మేడిగడ్డ
నీళ్లు నింపిన మొదటి సీజన్లో లో కొట్టుకుపోయిన అఫ్రాన్ సిసి బ్లాకులు 17 మందిపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ సిఫార్సులు
వారం - వర్ణం
వార్తాఫలం

అన్నామలై వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సిఎం ఫైర్
రాష్ట్రంకంటే పార్టీపెద్దల ఆదేశాలే ఆయనకు ఎక్కువని ఎద్దేవా

సంభాల మసీదు కమిటీ చీఫ్ అరెస్ట్
షాహి జమా మసీ దుకమిటీ అధ్యక్షుడు జాఫర్ ఆలీని పోలీసులు ఆదివారం అరెస్టుచేసారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యుఘోష..
50 వేలు దాటిన మరణాలు గాజా ఆరోగ్య శాఖ వెల్లడి
ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి
తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి సుప్రీం కోర్టు నోటీసులు