యధేచ్చగా నిబంధనల ఉల్లంఘన
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డా.వెంకటి, డిఎంహెచ్
ప్రైవేటు డయాగ్నస్టిక్ అందినంత దోపిడీ
హైదరాబాద్, అక్టోబరు 23, ప్రభాతవార్త : మారుతున్న జీవనశైలితో కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మనిషిని బట్టి చికిత్స మారుతోంది.దీంతో వైద్య సేవల రంగంలో ఇప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలదే కీలకపాత్ర అయింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్స్ ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఆసుపత్రుల అవసరాలకు తగినట్లుగా, మారుతున్న కాలానికి అనుగుణంగా అధునిక టెక్నాలజీని డయాగ్నస్టిక్స్ సెంటర్లు వినియోగి స్తున్నాయి. 70శాతం ప్రత్యేక పరీక్షల కోసం ఆసుపత్రులు పెద్ద ల్యాబ్లపై ఆధారపడుతున్నాయి. ఇక తెలంగాణలో సైతం మూడు నాలుగు పెద్ద కంపెనీ లు ప్రజలకు డయాగ్నస్టిక్స్ సేవలను అందిస్తున్నాయి. గతంలో కీలక పరీక్షల కోసం ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాల్లోని ల్యాబొరేటరీలపై ఆధారపడ్డ ఆసుపత్రు లు ఇప్పుడు రాష్ట్రంలోనే ఉన్న పెద్ద డయాగ్నస్టిక్స్ సెంటర్లపై ఆధార పడుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రజలకు ఆరోగ్యం పట్ల ఏర్పడ్డ అవగాహన కారణంగా ఏ చిన్న సమస్య వచ్చినా ముందు జాగ్రత్త కోసం ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో ఆసుపత్రులు రక్త,
This story is from the October 24, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 24, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
గాంధీభవన్ లో ముఖాముఖికి 328 విన్నపాలు
పోలీసు అభ్యర్థుల సమస్య పరిష్కారానికి సిఎస్ తో సమావేశం: మంత్రి శ్రీధర్ బాబు
అటవీ శాఖ సిబ్బందికి ప్రతి యేటా ప్రెసిడెన్షియల్ గ్యాలంటరీ అవార్డులు ఇవ్వాలి
కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు మంత్రి కొండా సురేఖ లేఖ
అసలు చట్టాలు అమలవుతున్నాయా?
ఉన్నచట్టాలను నీరుగార్చారు... జరిమానాతో సరా! హర్యానా, పంజాబ్లపై సుప్రీం ఆగ్రహం
బిష్ణోయ్ సోదరునితో సిద్దిఖీ హంతకుల చాట్..
ఎన్సీపి సీనియనర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య మహారాష్ట్రతో పాటు బాలీవుడ్లోనూ సంచలనం రేపింది.
బాంబు బెదరింపుల హెచ్చరికలపై ఈ చర్యలేమిటి?
సోషల్ మీడియా సంస్థలను ప్రశ్నించిన కేంద్రం
నోయిడాలో టయోటా ఫార్చూనర్ దగ్ధం
గ్రేటర్ నోయిడాలోని దాద్రిపోలీస్ స్టేషన్ పరిధి లోఒక టయోటా ఫార్చూనర్ మంటల్లో చిక్కుకోగా ఆ కారులోనే ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు.
గ్యాంగ్స్టర్ చోటా రాజన్ కు బెయిల్ మంజూరు
ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ గా పేరొందిన చోటా రాజన్కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది
మహారాష్ట్ర ఎన్సీపి అభ్యర్థుల మొదటి జాబితా విడుదల
త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) 38 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది.
సంపన్నుల జాబితాలో మరోసారి ట్రంప్ !
మరో రెండువారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీనుంచి కమలా హారిస్లు బరిలో ఉన్నారు.
బిష్ణోయ్గ మొత్తం లారెన్స్క మద్దతు
సుదీర్ఘకాలంగా అనేక క్రిమినల్కేసులు నమోదయి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్కి ఆతని కుటుంబం పూర్తి మద్దతు ప్రకటించింది.