ఒక మడుగులో కొన్ని చేపలు, కప్పలు ఉండేవి. అవి ఎంతో అన్యోన్నంగా ఉండేవి. ఆ కప్పలలో ఒక తెలివైన కప్ప ఉండేది. ఆ చేపలు, కప్పలు, తమకు ఏ ఆపద వచ్చినా దాని సాయం కోరేవి. అది వాటి సమస్యలను తన తెలివితో పరిష్కరించి ఆపద నుండి వాటిని గట్టెక్కించేది.ఇలా ఉండగా అక్కడకు చేపల శత్రువు అయిన ఒక పెద్ద కొంగ వచ్చింది. అది రాగానే చేపలన్నీ భయపడి ఆ కప్పకు తమ గోడును వెళ్లబోసుకున్నాయి. అప్పుడు కప్ప వాటికి అభయం ఇచ్చి ఆ కొంగ వద్దకు వచ్చి 'ఓ కొంగా! ఈ మడుగులోని 'చేపలను నీవు ముట్టవద్దు' అని అంది. అప్పుడు కొంగ 'నేను ఈ చేపల కొరకు రాలేదు. నీవు చాలా తెలివిగల దానివని విన్నాను. నీ స్నేహాన్ని కోరి వచ్చాను. నేను ఒక్క చేపను కూడా ముట్టను' అని అంది. అప్పుడు కప్ప సంతోషించి దానితో స్నేహం కొనసాగించింది.
This story is from the July 16, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 16, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం “కార్ట్యూ న్స్"
ఈ వారం “కార్ట్యూ న్స్\"
బకాయిలు వసూలు కావాలంటే?
వాస్తువార్త
ప్రత్యుపకారం నిష్పలం
ప్రత్యుపకారం నిష్పలం
కోటలకు కోట కొండవీటి కోట
ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.
చమత్కార శ్లోకాలు
మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.
సాధన చేస్తే గణితం సులభమే!
కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.
బాలగేయం
విజయం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
మట్టి విగ్రహం
రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.