అవినీతి, అధర్మం, అన్యాయంతో కూడిన పనులు శాస్త్ర సమ్మతం కావు.అది నింద్యమైనది, పాపభూయిష్టం.చేసేవానికి చేటు తెస్తుంది. నరకంలో పడతోస్తుంది. కాబట్టి చెడు పనులను ఎవ్వరూ చేయరాదు, ప్రోత్సహించరాదు.
అక్రమార్జంతో పంచభక్ష్య పరమాన్నం ఆరగించినా అది జీర్ణం కాదు.క్లేశాన్ని కలిగిస్తుంది. న్యాయంగా సంపాదించిన కొద్ది ధనంతోనే అటుకులు తిన్నా కూడా ఆ ఆహారం పటుతరమై తిన్నదానికి శ్రేయాన్ని చేకూరుస్తుంది.ఇక్కడ మహాభారత సమయంలో జరిగిన ఒక సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుందాం.
కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడి బాణాలచే భీష్మపితామహుడు పడిపోగా, ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా అంపశయ్య ఏర్పాటు చేశాడు. భీష్మునికి స్వేచ్ఛా మరణం కలిగివుండటం వలన ఆయన ఉత్తరాయనం వరకూ వేచి వుండాలనుకుని ఆ అంపశయ్యపై పడుకొని విశ్రాంతి తీసుకుంటూ వున్నాడు.
This story is from the February 25, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 25, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు
భారతీయ నాగరికతలో ఆభరణాలకు సుమారు 8000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది
పూలు తెస్తే జరిమానా
కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా
మ్యాంగో బఫే
మ్యాంగో లవర్స్కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్లరాజు మ్యాంగో.
వాల్మీకి గుహలను చూద్దామా!
ప్రకృతి ఒడిలో అనేక వింతలు కనిపిస్తాయి. సహజ సిద్ధమైన గుహలు, గలగల పారే సెలయేర్లు.. జలపాతాలు..
బాలగేయం
వేసవి కేరింతలు
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
కథ
తగవు
నయా మాయా దర్పణం
కళ్లలోకి నీళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా.
పెద్దలు రాసిన పిల్లల కథలు
పుస్తక సమీక్ష
మంచు పర్వతం
ఈవారం కవిత్వం