కొన్ని సందర్భాల్లో పరుల మాటలు మనసు నొప్పిస్తాయి. అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఒక్కోసారి ఆ మాయలో పడి, అర్థం గాకుండా వుండిపోతారు. మరి ఆ మాయలో పడకుండా వుండాలంటే ఏం చేయాలి?
ఒక ఊళ్లో ఒక వైష్ణవ దేవాలయం వుంది. ఆ దేవాలయంలో అన్ని సేవా కార్యక్రమాలు ఎంతో భక్తితో జరుగుతూ వుంటాయి. ఆ దేవాలయంవారు ఒక ఏనుగును స్వామి ఊరేగింపు కోసం వినియోగించేవారు. ప్రతిరోజూ ఆ ఏనుగు శుభ్రంగా స్నానమాచరించి రోడ్డు పక్కగా నడుచుకుంటూ వస్తుండేది.రోజూ దానికి ఎదురుగా ఒక పంది వస్తుండేది. ఆ పంది బురదలో పొర్లి పొర్లి వస్తుండేది. అయితే అది తన తోకను ఆడిస్తూ వచ్చే పోయేవారి మీద బురద పడేలా నడుస్తూ వచ్చేది. ఏనుగు ఆ పందిని చూసి దూరదూరంగా నడుచుకుంటూ వెల్లేది. ఇలా పక్కకు వెళ్లడం మరో పంది గమనించి, ఎందుకలా ఆ ఏనుగు నిన్ను చూసి పక్క పక్కకు వెళ్తుంది అని అది బురదపందిని. బురదపంది.ఒక్కసారి ఆగి, గర్వంగా చూస్తూ “చూసావా నా తడాఖా మరి. అంత పెద్ద ఏనుగు నాకు భయపడి పక్కకు తప్పుకుంటోంది" అంది. ఇలా తన గొప్పతనంగా అందరికీ చెప్తూ వుండేది.
అయితే ఒక రోజు ఒక పిల్లఏనుగు దాని మాటలు వినడం జరిగింది. దానికి కించిత్ ఆశ్చర్యం వేసింది. వెంటనే ఊరేగింపు ఏనుగు వద్దకు వెళ్లి అడిగింది. “ఆ పందిని చూసి నువ్వు నిజంగానే భయపడుతున్నావా?" అని.
This story is from the March 10, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 10, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తాజా వార్తలు
సంతానలేమికి కారణాలు
విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్ ?
విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'మెకానిక్ రాకీ' సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత కూడా పలు ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టాడు.
సంక్రాంతికి మజాకా' విడుదల!
తారాతీరం
విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్
విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'మెకానిక్ రాకీ' సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత కూడా పలు ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టాడు.
గాంధీజీపై డాక్యుమెంటరీ
జాతిపిత గాంధీజీపై ఆయన రోజుల్లోనే తొలిసారిగా డాక్యుమెంటరీ తీసి చరిత్ర సృష్టించిన ఎ. కె. చెట్టియార్ తమిళంలో యాత్రా సాహిత్యం అనే నూతన సాహిత్య ప్రక్రియకు మార్గదర్శి.
బాలగేయం
పండుగ వేళ..
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
నక్కకు గుణపాఠం
కథ
కొన్ని దేశాల ప్రత్యేకతలు
దోమలు మనుషుల రక్తాన్ని పీల్చి అనారోగ్యాన్ని కలిగించే విషయం అందరికీ తెలిసిందే.
దేశపరిణామాలను వివరించే పుస్తకం
పుస్తక సమీక్ష