'పవిత్ర మదీనా, మక్కాను దర్శిద్దాం'
Vaartha-Sunday Magazine|March 24, 2024
ఆధ్మాత్మిక దివ్యక్షేత్రాల్లో మదీనా రెండవదిగా చెప్పవచ్చు. ఉమరా చేసే వారు ఇక్కడి మదే నబవ్విలో క్రమం తప్పక 40 నమాజులు చేస్తే స్వర్గస్థులౌ తారనే నమ్మకం ఉంది.
ఎస్. రహంతుల్లా, స్టాఫ్ రిపోర్టర్
'పవిత్ర మదీనా, మక్కాను దర్శిద్దాం'

 ఈ దివ్యక్షేత్రానికి ప్రతి రోజూ ఉమరా చేసే వారు లక్షలాది మంది వస్తున్నారు. ఇక్కడ రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సౌకర్యార్థం మస్జిద్ వైశాల్యాన్ని పెంచుతున్నారు. గతంలో ఒకే మసీదు ఉండగా ప్రస్తుతం చుట్టూ పెంచుతున్నారు. భక్తిభావంతో పాటు ఏకాగ్రతను కల్పించుటకు తీర్చి దిద్దుతున్నారు. మసీదే నబ్విలో అడుగుపెడితే ఇక బయటి ప్రపంచాన్ని మరచిపోయేలా ఆధ్మాత్మిక చింతన కల్గే విధంగా తీర్చి దిద్దుతున్నారు. ఇక్కడి మసీద్లో స్థంభం స్థంభానికి వందలాది 'దివ్యఖుర్ఆన్లు' దర్శనమిస్తాయి. ఈ దివ్యక్షేత్రాన్ని దారుల్ హిజరత్ అని కూడా పిలుస్తారు. పూర్వం ఈ ప్రాంతాన్ని 'ఎబ్' అని పిలిచేవారు. ఈ పేరును అల్లాహ్ మార్చారని పండితులు తెలుపుతారు. ఈ మసీదులో ఒక రకాతు నమాజు ఆచరిస్తే 50వేల రకాతుల నమాజు అచరించినట్లు అని మత గురువులు వివరిస్తున్నారు. ఇక్కడే 'రియాజుల్ జన్నా' అనే స్థలం ఉంది. ఇక్కడ 2 రకాతుల నమాజు ఆచరిస్తే జన్నత్ (స్వర్గంలో) ఆచరించినట్లు అని చెబుతారు. ఇక్కడే మహమ్మద్ సొల్లె అలా సొల్లం సమాధి ఉంది. అలాగే మరో ఇద్దరు ప్రవక్తలు సమాధులు కూడా ఉన్నాయి. అంతటి దివ్యక్షేత్రం మదీనా. ఈ మసీదు 4,16,475 చదరపు మీటర్లలో మసీదు నిర్మాణం ఉంది.

మదీనా చరిత్రః

ప్రాచీన నామం ఎస్రిబ్. రోమన్లతో జరిగిన యుద్ధంలో యూదులు ఓడిపోయి కాందిశీకులుగా అరేబియాలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తరువాత కాలం “మదీనతున్ నబి" (ప్రవక్త నగరం), అల్ మదీనా అల్ మునర్వ (ప్రకాశింపబడిన, జ్ఞానోదయం, తేజో నగరం) సూక్ష్మంగా మదీనా అంటే అర్థం నగరం. ఇది 338 కి.మీల ఉత్తరాన ఎర్ర సముద్రానికి తూర్పున 190కి.మీల వున్నది. ఇది ఇస్లాం మతస్తులకు మక్కా తరువాత మదీన రెండవ పెద్ద ప్రార్థనాస్థలం.

మస్జిద్ నబవ్వి: మదీనాలో. జిద్ అల్ హరామ్న పోలివుంటుంది. ఇక్కడ 43 5429 ఒక నమాజు చేస్తే ఇతర మసీదులలో చేసే నమాజు కన్నా 1000 రెట్లు పుణ్యఫలం వస్తుందని ప్రతీక. మూడు ఎత్తైన మినార్లతో నిర్మించబడి వుంటుంది. మసిజిద్ ప్రక్కనే ప్రవక్త సమాధి వుంటుంది. ఇక్కడ హజీలు పరమభక్తితో మెలుగుతారు.మసీదులో అడుగుపెడితే ఎనలేని ప్రశాంతత చోటు చేసుకుంటుంది. ఈ మసీదులో ఎల్లవేళల్లో అల్లాహ్ ధ్యానం జరుగుతుంటుంది. ఒక పూటకు లక్షమంది అయినా నమాజు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ ఉపవాస దీక్షలు పాటించటం గమనించదగ్గ విషయం.

This story is from the March 24, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 24, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఈ వారం కార్ట్యున్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యున్స్

ఈ వారం కార్ట్యున్స్

time-read
1 min  |
February 16, 2025
అద్భుతమైన జలపాతాలు
Vaartha-Sunday Magazine

అద్భుతమైన జలపాతాలు

ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన జలపాతాలు అనేకం ధ్ర ఉన్నాయి. ఇవి -పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వారాంతపు సెలవుల్లో పర్యాటకులు ఈ జలపాతాలను చూడటానికి వచ్చి సందడి చేస్తుంటారు.

time-read
3 mins  |
February 16, 2025
ఫిబ్రవరి 16, 2025 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు
Vaartha-Sunday Magazine

ఫిబ్రవరి 16, 2025 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు

వారఫలం

time-read
2 mins  |
February 16, 2025
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
February 16, 2025
పోషకాల పండు.. స్ట్రాబెర్రీ
Vaartha-Sunday Magazine

పోషకాల పండు.. స్ట్రాబెర్రీ

తరప్రదేశ్లోని మోహనాల్గంజ్ పరిధిలోని గోపాలఖేడా గ్రామం. ఈ గ్రామానికి చెందిన సిద్ధార్థ్ సింగ్ ఎంబిఏ చేశాడు.

time-read
2 mins  |
February 16, 2025
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
February 16, 2025
రంగులు వేయండి
Vaartha-Sunday Magazine

రంగులు వేయండి

రంగులు వేయండి

time-read
1 min  |
February 16, 2025
||ఔదార్యం||
Vaartha-Sunday Magazine

||ఔదార్యం||

అవంతి రాజ్యాన్ని గుణశేఖరుడు పాలన చేస్తూ ఉండేవాడు, అతని మంత్రి పేరు సుబుద్ధి.

time-read
1 min  |
February 16, 2025
Vaartha-Sunday Magazine

సందేశాన్నిచ్చే కథలు

సందేశాన్నిచ్చే కథలు

time-read
1 min  |
February 16, 2025
మహిళాభివృద్ధి మానవాభివృద్ధి
Vaartha-Sunday Magazine

మహిళాభివృద్ధి మానవాభివృద్ధి

మహిళలు ఆకాశంలో సగం దేశ జనాభాలో సగభాగమున్న మహిళలు పురుషులు సమానమేనని భారత రాజ్యాంగం చెబుతోంది.

time-read
2 mins  |
February 16, 2025