మతమౌఢ్యం ఒక్కోసారి తీవ్రవాదంగా మారుతూ ఉంటుంది. ఇటీవల ప్యారీస్ లో ఒక టీచర్ గొంతును కోసేయటం కూడా ఈ మౌడ్యంలోకే వస్తుంది.
మ నం ఎవరి మీదైనా అలిగితే కోపాన్ని వ్యక్తం చేస్తాం. దీన్ని అనేక రూపాల్లో ప్రదర్శిస్తుంటాం. కొంతమంది ఇతరులపై కోపం వస్తే వారితో మాట్లాడటం మానేస్తారు. ఇంకొందరు మాట్లాడటం ఆపరు, కానీ స్వరంలో అలక చూపిస్తుంటారు. కొందరైతే కోపాన్ని చూపటానికి సంబంధిత వ్యక్తి ముందే నాలుగైదు గట్టి మాటలు అనేసి మనోభారం దించేసుకుంటారు. ఆధునిక సమాజంలో జనం మధ్య సమ్మతి, అసమ్మతి అనేవి సహజమే. కానీ మతాల మూఢత్వంలో మునిగిన వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు మాత్రం వారి కోపం నుంచి తప్పించుకోడానికి మనమే ఉపాయాలు ఆలోచించుకోవాలి.
నిజంగా మతమౌఢ్యం గల వ్యక్తులు మీమీద కోప్పడినా లేదా మీ మాటలతో విభేదించినా దాని పరిణామాలు ఎంతో భయంకరంగా ఉంటాయి.ప్యారిస్లో కొన్నిరోజుల క్రితం జరిగిన ఒక ఘటన దీనికి సరైన ఉదాహరణ. ఏ మతంలోనైనా మూఢత్వం గల వ్యక్తులు పిచ్చితో మెంటల్ హాస్పిటల్లో చేరిన వారికంటే మరింతగా సమాజానికి ప్రమాదకరం.
మత మౌఢ్యులు భూమిమీద ఉన్న అత్యంత విషపూరిత జీవుల కంటే ఎక్కువ హాని కలిగిస్తారు.విషప్రాణులు కనీసం భూమి మీద ఎకోసిస్టమ్లో ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి. కానీ మత మౌఢ్యులు శరీరంలో పరాన్న జీవుల్లాంటి వారు.
దాడి గురించిన సమాచారం
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని ఘటన ప్రపంచమంతా చర్చల్లోకి ఎక్కింది. 18 ఏళ్ల విద్యార్థి ఒకడు హిస్టరీ టీర్పై దాడి చేసాడు.గొంతు కూడా కోసాడు. టీచర్ శామ్యూల్ పాటీ క్లాసులో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఉదాహరణ ఇస్తూ మహమ్మద్ ప్రవక్త కార్టూన్ని చూపించాడని ఇలా దాడికి తెగబడ్డాడు. ఇస్లాంని నమ్మే ఈ విద్యార్థి కార్టూన్ని చూపటంతోనే ఆగ్రహించాడని చెబుతున్నారు. 18 ఏళ్ల ఈ యువకుడు కాంప్లెక్స్ సోహానరీ అనే స్కూల్ దగ్గర శామ్యూల్ పాటీపై దాడి చేసాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువకున్ని చుట్టుముట్టారు. అతడు జేబు నుంచి పిస్టల్ తీసి బెదిరించసాగాడు. చివరికి పోలీసులు అతనిపై తూటా పేల్చటంలో ప్రాణం వదిలేసాడు.
కార్టూనైపై గతంలోనూ వివాదం
This story is from the February 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.