ప ని ఒత్తిడి, నిరాశ అస్తవ్యస్తమైన జీవనశైలి, టెన్షన్ కారణంగా తరచుగా తలనొప్పి వస్తుంటుంది.కొన్నిసార్లు మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి వస్తుంది. కానీ తలనొప్పి తగ్గకుండా అలాగే ఉంటే మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. ఇలాంటి తలనొప్పి మెదడు కణితి వంటి తీవ్రమైన వ్యాధికి లక్షణం కావచ్చు. అంతేకాకుండా మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడే వారికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉంది.
చాలాసార్లు మనం మైగ్రేన్ నొప్పి పై అశ్రద్ధ చూపిస్తాం. కానీ తలనొప్పి మళ్లీ మళ్లీ వస్తుంటే దానిని ఉపేక్షించవద్దు. సకాలంలో నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
ముంబైలోని జైనోవా షాల్బీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆకాష్ ఛేడా చెప్పిన ప్రకారం ఇటీవల దేశ వ్యాప్తంగా బ్రెయిన్ ట్యూమర్ల కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకం కావచ్చని, మెదడు కణితి రోగులలో తలనొప్పి అనేది ఒక సాధారణ లక్షణమని, తరచుగా సాధారణ తలనొప్పి ఉన్న రోగులకు మెదడు కణితి వచ్చే ప్రమాదం ఉందని దాన్ని సాధారణ ప్రజలు గుర్తించడం కష్టమని ఆయన చెప్పారు.
This story is from the July 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పెళ్లా? సహ జీవనమా?
పెళ్లి... జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకునేవారు
స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు
న్యూ ట్రిషన్ మన చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.
అందంగా తయారు కావడం మీ హక్కు
ఆమె తనపై తాను చాలా శ్రద్ధ తీసుకుంటుంది. చర్మం నుంచి తాను వేసుకునే దుస్తుల వరకు ఎప్పటికప్పుడు చాలా శ్రద్ధ వహిస్తుంది.
పిల్లలకు రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు
పిల్లలకు రుచితోపాటు పౌష్టికాహారం తినిపించా లనుకుంటే, ఈ వంటలను ప్రయత్నించండి. వారు ఇష్టంగా తింటారు.
ముడతలు లేని చర్మం కోసం 9 చిట్కాలు
ఈ చిట్కాలు ముఖ ముడతలు, మచ్చలను తొలగించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
పరిశుభ్రత ఎవరో ఒక్కరి బాధ్యత కాదు
విహంగ వీక్షణం
అజ్ఞానంలోకి నెడుతున్న సోషల్ మీడియా
ప్రస్తుతం సోషల్ మీడియా సామాన్య ప్రజల ఆలోచన నడి లను ముఖ్యంగా అమ్మాయిలు వయస్సుల్లో ఉన్న యువతులు, తల్లులు, పిల్లలు, వృద్ధులకు ఆలో చనా జ్ఞానం లేకుండా చేస్తున్నది.
దత్తత చట్టంలో సవరణ
నవజాత శిశువుల కొనుగోలు కుంభకోణం వెలుగులోకి వచ్చి నప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కల గాల్సిందేమీ లేదు.
మహిళలకు డిమాండు పెరుగుతోంది
మహిళా చెఫ్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
పని సులభమైంది
రోగిని ఆసుపత్రిలో బెడ్పై నుంచి లేపి ఇంటికి పంపడం కొన్నిసార్లు చాలా కష్టమవుతుంది.