స్వా తంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన భారతదేశంలో మహిళలు సామాజిక, ఆర్థిక, ధార్మికపరమైన అనేక రంగాలలో మార్పులను చూసారు. కానీ కొన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యం చెప్పుకో దగినంత లేదన్నది మనం గమనించాల్సిన విషయం. అయితే కొన్ని రంగాలలో వారు మునుపటి కంటే క్రమక్రమంగా బలపడుతున్నారు.
ముఖ్యంగా ఆర్థిక రంగాన్ని చెప్పవచ్చు.
ఒకప్పుడు స్త్రీలు ఆర్థికంగా పురుషులపై పూర్తిగా ఆధారపడే వారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారింది. నేటి మహిళలు వంటగదితోపాటు ఆకాశంలోకి క్షిపణులను పంపించటంలోనూ కీలకంగా పని చేస్తున్నారు. నేటి స్త్రీ దుకాణం నుంచి వెచ్చాలు తెచ్చిన లెక్కలు సరి చూసుకోవడంతోపాటు బ్యాంకుల్లో కూడా అనేక పోస్టులలో పని చేస్తోంది.
ప్రస్తుత కాలంలో మహిళల ఆర్థిక పరిస్థితిపై ఒక విశ్లేషణ :
అప్పుడూ... ఇప్పుడూ...
పూర్వం స్త్రీలు తమ కుటుంబాలపై పూర్తిగా ఆధారపడేవారు. కుటుంబ సభ్యులు చెప్పినా మౌనంగా దాన్ని శిలా శాసనం అని అంగీకరించే వారు. తండ్రి ఎవరితో పెళ్లి ఫిక్స్ చేస్తాడో, పెళ్లి కొడుకు ఎవరో కూడా అతనివైపు కన్నెత్తి కూడా చూడకుండా సరేనంటూ తల ఊపి జీవితాంతం అతనితో కలిసి జీవించడానికి సిద్ధపడే వారు. పెళ్లయ్యాక కూడా తన అస్తిత్వాన్ని వదులుకుని కుటుంబసభ్యులు, భర్తల ఆతిథ్యానికి మాత్రమే అంకితమయ్యేవారు. చదువు లేక పోవడంతో ఎవరు ఏది చెప్పినా అంగీకరించే వారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టా ముందు కూర్చోవడం, భర్త దెబ్బలు కొడితే మాట్లాడకుండా భరించడం, కుటుంబసభ్యుల సూటిపోటి మాటలు పడటం లాంటివన్నింటిని సహిస్తూ, భర్తను దేవుడిగా భావించేవారు. పెళ్లయిన తర్వాత అత్తగారిల్లే నీ ఇల్లు అని తల్లిదండ్రులు చెప్పి ఈ రోజు నుంచి పుట్టింటిపై నీకేమీ హక్కు లేదని చెబితే, చచ్చినట్లు ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడే పడి ఉండేవారు.
This story is from the August 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.