చిత్తూరు జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి : ఇంచార్జ్ మంత్రి కె.వి. ఉషా శ్రీ చరణ ఘనంగా జరిగిన 76 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
చిత్తూరు : దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహించి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రం అర్పించిన త్యాగ మూర్తులను స్మరించుకుని వారి స్ఫూర్తిని పొందుతూ వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుంటూ దేశ, రాష్ట్ర, జిల్లా అభివృద్ధిలో అందరూ కలిసికట్టుగా పని చేద్దామని జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, వికలాంగుల, వయో వృద్ధుల శాఖామంత్రి కె.వి.ఉషా శ్రీ చరణ్ పేర్కొన్నారు. సోమవారం 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు అత్యంత ఘనంగా కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రగతికి సంబంధించి జిల్లా ఇంచార్జ్ మంత్రి సందేశమిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అన్ని ప్రాంతాలను అభివృద్ధిలోనికి తీసుకువచ్చేందుకు ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు 13 జిల్లా లతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ ను జిల్లాల పునర్విభజనలో భాగంగా 2022 ఏప్రిల్ 4న కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడమైనదని, అనంతరం చిత్తూరు జిల్లాను కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం జరుగుతున్న స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు కింద చేపట్టిన ఎన్నో వినూత్నమైన పధకాలను చిత్తూరు జిల్లాలో అందరి సహకారంతో సమర్ధవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin September 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin September 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
అష్టాదశ శక్తిపీఠములు
అష్టాదశ శక్తిపీఠములు
ఓడిపోయేవారికి విజయాన్ని ఇచ్చే ఖతు శ్యామ్ జీ..కురుక్షేత్ర యుద్ధానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయం..
ఖాతు శ్యామ్ జీ పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది.
రాయబారంలో పాండువుల కోసం ఐదు ఊర్లు అడిగిన కృష్ణుడు.. నేడు ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..
దుర్యోధనుడిని శ్రీకృష్ణునికి విధేయత చూపమని కోరాడు. పాండవులకు ఐదు గ్రామా లను ఇచ్చి రానున్న యుద్దాన్ని నివారించాలని చెప్పాడు
శనివారం సూర్యాస్తమయం తర్వాత శని పూజ చేసి..ఈ మంత్రాన్ని పఠించండి.. సక్సెస్ మీ సొంతం
శనీశ్వరుడి పూజకు అనువైన సమయం సూర్యాస్తమయం తర్వాత.
పాండవులు నిర్మించిన పై కప్పు లేకుండా పూజలు అందుకునే అమ్మవారు.. నేటికీ మిస్టరీ.
ఈ పురాతన ఆలయంపై పైకప్పు స్థిరత్వం ఒక రహస్యంగా మిగిలిపోయింది.
పదవులు నాకు అలంకరణ కాదు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ
దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నేడు (శుక్రవారం) ఒకేసారి నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
దేశంలో బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఏ స్థానంలో అంటే!
సినిమాల్లో మంచి నటన కనపరిచినందుకు నటులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవార్డులు అందజేస్తుంటాయి.
ఎస్సీ, ఎస్టీల సమస్యలు, పరిష్కార మార్గాలే అజెండాగా కొనసాగిన సమావేశం.
సమావేశానికి హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు
కరివేపాకుతో పచ్చడి ఇలా చేయండి..రుచితో పాటు ఆరోగ్యానికి ఔషదమే..
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కరివేపాకుతో అందం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆధునిక జీవనశైలిలో ఖాళీ కడుపుతో రోజూ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.