మిగిలేది.. ఆ నలుగురేనా..
AADAB HYDERABAD|06-07-2024
• ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు త్వరలో కారు దిగనున్న మరో పది మంది ఎమ్మెల్యేలు..!
మిగిలేది.. ఆ నలుగురేనా..

• జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్లోకి.?

• పార్టీ అధినేత పిలిచిన తెలంగాణ భవన్ వెళ్లని పరిస్థితి

• అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు

• గాంధీ భవన్ గేట్లు తెరిచిననుంచి క్యూ కడుతున్న లీడర్లు

• ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్న సీనియర్ నేతలు

• గతంలో నో అపాయింట్మెంట్.. నేడు గల్లీ లీడర్తో కేసీఆర్

• గులాబీ గూటిలో చివరకు మిగిలేది కల్వకుంట్ల ఫ్యామిలీయే

'ఓడలు బండ్లు అవుతాయి...

బండ్లు ఓడలు అవుతాయి' అనే సామెత ఊరికనే రాలేదు.. అన్ని రోజులు మనవి కావు అనడానికి దీన్ని వ్యంగ్యంగా వాడుతారు. ఇప్పుడు ఈ సామెత మాజీ సీఎం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఫర్ఫక్ట్ సూట్ అవుతుంది.

హైదరాబాద్ 05 జూలై (ఆదాబ్ హైదరాబాద్): 'ఓడలు బండ్లు అవుతాయి... బండ్లు ఓడలు అవుతాయి' అనే సామెత ఊరికనే రాలేదు.. అన్ని రోజులు మనవి కావు అనడానికి దీన్ని వ్యంగ్యంగా వాడుతారు. ఇప్పుడు ఈ సామెత మాజీ ముఖ్యమంత్రివర్యులు, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఫర్ఫక్ట్ గా సూట్ అవుతుంది. గత పదేళ్లు తెలంగాణలో అధికారమనే గద్దెపైకి కూర్చున్న ఇతగాడికి ఎవరూ కానరాలేదు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, నిరుద్యోగులు, ఉద్యోగులు చివరకు మీడియాను సైతం లెక్కచేయని పరిస్థితి. అధికార మదంతో ఎవడితో నాకేంటి పని అనే ఊహలో ఉండేవాడు. కానీ ఆదివారం తర్వాత సోమవారం వస్తుందనే విషయం మరిచిపోయాడు. ఢిల్లీ మెడలు వంచి, చావు నోట్లో తలపెట్టి, నిద్రహారాలు లేక, రాత్రింబవళ్లు కష్టపడి ఒక్కడ్నే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అని చెప్పుకుంటే సరిపోదు.. రాష్ట్ర ప్రజల్నీ ఎంత ఘోస పుట్టించుకున్నా, పార్టీలు, ప్రజా సంఘాలు నా గురించి ఏమనుకుంటున్నారు.. ఉద్యోగ, నిరుద్యోగ సంఘాల పరిస్థితి ఏంటి.. జర్నలిస్టుల అంతర్మథనం ఏంటనీ కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయిండు. అంతేగాక దేశ్ లింగే.. తీన్ బార్ పక్కా.. అంటూ విర్రవీగిన కేసీఆర్ కు ఆకలి మంటలు, కడుపులో కోపం, ఉద్రేకంతో మరిగిపోయిన జనం కర్రు కాల్చి వాత పెట్టారనేది జగమెరిగిన సత్యం..

నాడు అపాయిట్మెంట్ దొరకలే, నేడు గల్లి లీడర్లతో మీటింగ్:

Bu hikaye AADAB HYDERABAD dergisinin 06-07-2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye AADAB HYDERABAD dergisinin 06-07-2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

AADAB HYDERABAD DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ప్రారంభమైన డిజిటల్ కార్డు సర్వే
AADAB HYDERABAD

ప్రారంభమైన డిజిటల్ కార్డు సర్వే

- సర్వే బృందానికి ఉన్నది ఉన్నట్లు తెలపాలి : కలెక్టర్

time-read
1 min  |
04-10-2024
చరిత్రలో నేడు
AADAB HYDERABAD

చరిత్రలో నేడు

అక్టోబర్ 04 2024

time-read
1 min  |
04-10-2024
ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబరాలు..
AADAB HYDERABAD

ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబరాలు..

-చెంగిచర్ల గ్రామం శ్రీపురం కాలనీ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ..

time-read
1 min  |
04-10-2024
ఘనంగా దుర్గామాత ప్రతిష్టాపన..
AADAB HYDERABAD

ఘనంగా దుర్గామాత ప్రతిష్టాపన..

దోమ మండల కేంద్రంలో దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురువారం దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.పంచాయతీ అవరణలో కొలువుదీరిన అమ్మవారిని బస్టాండ్ నుండి ఊరే గింపుగా తీసుకువచ్చి ప్రతిష్టాపన పూజ తీర్త ప్రసాద కార్యక్రమాలు జరిగాయి.

time-read
1 min  |
04-10-2024
మున్సిపల్ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నస్పూర్ మున్సిపాలిటి
AADAB HYDERABAD

మున్సిపల్ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నస్పూర్ మున్సిపాలిటి

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం నస్పూర్ మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న కార్మికుల పట్ల కార్మికుల వేతనాలలో నుండి ఈపీఎఫ్, ఈఎస్ఐ కి డబ్బులు కడుతున్నట్టు కార్మికుల వేతనాల నుండి డబ్బులు కట్ చేస్తున్నారు.

time-read
1 min  |
04-10-2024
జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ను పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
AADAB HYDERABAD

జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ను పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ను బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం పరామర్శించారు.

time-read
1 min  |
04-10-2024
పోలీసుల నిరకం..
AADAB HYDERABAD

పోలీసుల నిరకం..

ముగ్గురు సీఐలు, 13మంది ఎస్సైలపై వేటు ఐజీపీ సత్యనారాయణ ఉత్తర్వులు

time-read
2 dak  |
04-10-2024
మహిమాన్వితం..మహాశక్తి ఆలయం
AADAB HYDERABAD

మహిమాన్వితం..మహాశక్తి ఆలయం

• ఘనంగా ఆరంభమైన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు • తొలిరోజు బాలాత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు

time-read
1 min  |
04-10-2024
సనాతన ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దమే
AADAB HYDERABAD

సనాతన ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దమే

• హిందువులు అంతా ఐక్యం కావాల్సిన సమయమిది • తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్ అవేశపూరిత ప్రసంగం

time-read
2 dak  |
04-10-2024
కేటీఆర్ను వదలని కొండా సురేఖ
AADAB HYDERABAD

కేటీఆర్ను వదలని కొండా సురేఖ

• కేసీఆర్ కనిపించకపోవడంలో ఏమైనా • ఫామ్ హౌజ్ చేశాడేమోనని అనుమానం

time-read
1 min  |
04-10-2024