• సీతక్కతో కలసి సమీక్షించిన భట్టి విక్రమార్క
• మిషన్ భగీరథ నిధుల దుర్వినియోగంపై ఆరా
• ప్రతి ఆవాసానికి మంచినీరు అందించాలని ఆదేశాలు
ఈ నెల 15 వరకు నివేది - ఇవ్వాలి
హైదరాబాద్ 06 జూలై (ఆదాబ్ హైదరాబాద్): రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి మల్లు విక్రమార్క అన్నారు. ఇసచివాలయంలో మంత్రి సీతక్కతో కలిసి బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల కోచింగ్కు నిపుణులైన వారితో ఉచితంగా గ్రామీణ యువతకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. నాలుగు నెలల్లో ఈ నాలెడ్జ్ సెంటర్ల నిర్మాణాలు పూర్తవుతాయన్నారు.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 07-07-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 07-07-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ప్రారంభమైన డిజిటల్ కార్డు సర్వే
- సర్వే బృందానికి ఉన్నది ఉన్నట్లు తెలపాలి : కలెక్టర్
చరిత్రలో నేడు
అక్టోబర్ 04 2024
ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబరాలు..
-చెంగిచర్ల గ్రామం శ్రీపురం కాలనీ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ..
ఘనంగా దుర్గామాత ప్రతిష్టాపన..
దోమ మండల కేంద్రంలో దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురువారం దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.పంచాయతీ అవరణలో కొలువుదీరిన అమ్మవారిని బస్టాండ్ నుండి ఊరే గింపుగా తీసుకువచ్చి ప్రతిష్టాపన పూజ తీర్త ప్రసాద కార్యక్రమాలు జరిగాయి.
మున్సిపల్ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నస్పూర్ మున్సిపాలిటి
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం నస్పూర్ మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న కార్మికుల పట్ల కార్మికుల వేతనాలలో నుండి ఈపీఎఫ్, ఈఎస్ఐ కి డబ్బులు కడుతున్నట్టు కార్మికుల వేతనాల నుండి డబ్బులు కట్ చేస్తున్నారు.
జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ను పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ను బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం పరామర్శించారు.
పోలీసుల నిరకం..
ముగ్గురు సీఐలు, 13మంది ఎస్సైలపై వేటు ఐజీపీ సత్యనారాయణ ఉత్తర్వులు
మహిమాన్వితం..మహాశక్తి ఆలయం
• ఘనంగా ఆరంభమైన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు • తొలిరోజు బాలాత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు
సనాతన ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దమే
• హిందువులు అంతా ఐక్యం కావాల్సిన సమయమిది • తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్ అవేశపూరిత ప్రసంగం
కేటీఆర్ను వదలని కొండా సురేఖ
• కేసీఆర్ కనిపించకపోవడంలో ఏమైనా • ఫామ్ హౌజ్ చేశాడేమోనని అనుమానం