• శ్రీరాంపూర్ ఓసీపీలో భారీ అవినీతి
• సీఆర్ఆర్ జాయింట్ వెంచర్ సంస్థ మోసం
• ఈపీఎఫ్ జమ చేయడంలో ఇష్టారాజ్యం
• గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వైనం
• కాంట్రాక్టర్కు సహకరిస్తున్న అధికారులు
• 18నెలల్లో సుమారు రూ.55 లక్షలు స్వాహా
మంచిర్యాల 16 జూలై (ఆదాబ్ హైదరాబాద్) : సింగరేణిలో ఉద్యోగాలంటేనే భయం.. భయం. అసలు ఇంటినుంచి బయల్దేరిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తాడా లేదా అని ఎదురు చూస్తుంటారు ఇంట్లోళ్లు. అంత డేంజర్గా ఉన్నా సింగరేణిలో పనిచేసేందుకు వేలాది మంది కార్మికులు వెనుకాడడం లేదంటే వాళ్లు ఎంతో గ్రేట్. అలాంటి వారి డబ్బులను కాజేస్తున్నారు.కొందరు బద్మాష్ గాళ్లు. 'మనిషి మర్మం, మాను చేవ బయటకి తెలియవు' అన్నట్టు వాళ్లు రోజు పనికి వెళ్లి రావడమే తెలుసు. నెల అయిన తర్వాత జీతం తీసుకెళ్లి ఇంట్లో వాళ్లకు ఇవ్వడం, సరిపడ సరుకులు, ఇతర ఖర్చులు పెట్టుకుంటారు. కానీ ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి ఇతరత్రా కటింగ్ ల గురించి వాళ్లకు అస్సలే తెలియవు. సింగరేణి సంస్థ కోసం కష్టపడి పనిచేసే కార్మికుల సంక్షేమానికి సంస్థ పెద్ద పీట వేస్తుంది. దసరా, దీపావళి బోనస్ లు, లాభాల్లో వాటాలు ఇలా చెప్పుకుంటూ పోతే కోల్ మైనింగ్ దేశంలో ఏ సంస్థ కల్పించనన్ని సదుపాయాలను సింగరేణి సంస్థ కార్మికులకు అందిస్తున్నది. కాగా, సింగరేణిని కాంట్రాక్ట్ పనులు తీసుకున్న కొన్ని సంస్థలు లాభాపేక్షతో చేసే పనులు.. ఆ సంస్థను అభాసుపాలు చేస్తుండడం గమనార్హం.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 17-07-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 17-07-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
16వ తేదీన అన్ని విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేయాలి..
-పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం.. - జిల్లాలో 38 నిమజ్జన ప్రదేశాలు గుర్తించాం..
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- కిటకిటలాడిన మెట్రో రైళ్లు
'ఈ ప్రపంచాన్ని అత్యద్భుతంగా మార్చేస్తావ్'..
మిస్టర్ 360 భార్య పోస్ట్ వైరల్
బాబర్ సెంచరీ మిస్..
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం పేసర్ షాహీన్ ఆఫ్రిదిల కెప్టెన్సీ వివాదం అందరికీ తెలిసిందే.
జపాన్ కు షాకిచ్చిన చైనా..
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాకిస్థానన్ను చిత్తుగా ఓడించిన భారత పురుషుల హాకీ జట్టు అగ్రస్థానంతో సెమీస్కు దూసుకెళ్లింది.
2030 నాటికి మృత శిశువు జనన రేటును 10కి తగ్గించాలి
ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్చ్ఆర్ఎఫ్), స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో హైదరా బాద్లోని పార్క్ హెూటల్లో సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు రెండో వార్షిక స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సును సగర్వంగా నిర్వహించింది.
అప్పులు చేసి అభివృద్ధిని గాలికొదిలారు
-పదేళ్లపాటు తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేశారు.
స్పెషల్ క్యాంపెయిన్కు ముందస్తు ప్రణాళిక
- డైరెక్టర్ (ఈఎంఆపరేషన్స్) సత్యనారాయణరావు
చరిత్రలో నేడు
సెప్టెంబర్ 15 2024
బిల్డింగ్ పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
• పైనుంచి దూకడంతో కాలు ప్యాక్చర్, తీవ్రగాయాలు • సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స