• తెలంగాణలో పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు ఎలా తీసుకొవాలి ?
• రెండు కండ్లన్న బాబు ఒకే కంటితో ఏపీనే ఎందుకు చూస్తున్నారు ?
• ఏపీ లో టీడీపీ గెలిస్తే తెలంగాణ లీడర్లకు ఏం లాభం జరిగింది..?
• ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ నడుస్తోందన్న ప్రచారంలో నిజమెంత ?
•పతనావస్థలో టీజీకి అధ్యక్షుడు దొరికినప్పుడు, ఇప్పుడెందుకు దొరకడంలేదు?
• అలకమానిన బాబు, కాసాని మీద పంతం ఎందుకు కొనసాగిస్తున్నారు ?
హైదరాబాద్ 31 ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్ పోలిటికల్ బ్యూరో): తెలంగాణ రాష్ట్రంలో కొన్నివేలమంది కార్యకర్తలు, నాయకులు టీడీపీ పార్టీనే నమ్ముకుని టీడీపీ లోనే తమ భవిష్యత్తును ఊహించుకుని కొన్నెండ్లుగా రాజకీయాలు చేస్తున్నారు.. వారికీ పార్టీ ఇప్పటివరకు ఏ చేసిందో.. ఇకముందు ఎం చేయబోతుం దో అంతు చిక్కని జవాబు గానే మిగిలిపో యింది.. ఆస్తులను కాపాడుకోవడానికే తెలంగాణలో బాబు ఇంకా టీడీపీ పార్టీ ని నడిపిస్తున్నారని హుంకాలు, హుంకాలుగా ప్రచారం జరుగుతున్నప్ప టికీ వాటిలో నిజం లేదంటూ కొట్టిపారేస్తూ పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు, నాయకులకు టీడీపీ అధినాయకత్వం ఎం చేసిందో ఇకనైనా ఒక్కసారి మననం చేసుకుంటే మంచిది.. టీడీపీ జాతీయ నాయకుడు ఏపీ సీఎం అయ్యారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఏపీ కి మంత్రి అయ్యారు, జెండా మోసిన నేతలు జిందాబాద్ అంటూ గొంతెత్తి అరిచిన కార్యకర్తలు ఎక్కడ ఆగిపో యారో గద్దెనెక్కిన నాయకులు .. ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది..గతంలో ప్రధాని మోడీ మీద అలిగి.. అలకమానిన బాబు ఎన్నికల సమయానికి మనసు మార్చుకుని మనస్పర్థలను పక్కన బెట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు లేవని చాటి చెప్పుతూ మోడీతో దోస్తీ కట్టారు.. తెలంగాణలో మీ ఆలోచనలకు, సిద్ధాంతా లకు విరుద్ధమైన పార్టీకి స్నేహ హస్తం అందించి అబ్బురపరిచారు..
Bu hikaye AADAB HYDERABAD dergisinin 01-09-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 01-09-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
16వ తేదీన అన్ని విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేయాలి..
-పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం.. - జిల్లాలో 38 నిమజ్జన ప్రదేశాలు గుర్తించాం..
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- కిటకిటలాడిన మెట్రో రైళ్లు
'ఈ ప్రపంచాన్ని అత్యద్భుతంగా మార్చేస్తావ్'..
మిస్టర్ 360 భార్య పోస్ట్ వైరల్
బాబర్ సెంచరీ మిస్..
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం పేసర్ షాహీన్ ఆఫ్రిదిల కెప్టెన్సీ వివాదం అందరికీ తెలిసిందే.
జపాన్ కు షాకిచ్చిన చైనా..
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాకిస్థానన్ను చిత్తుగా ఓడించిన భారత పురుషుల హాకీ జట్టు అగ్రస్థానంతో సెమీస్కు దూసుకెళ్లింది.
2030 నాటికి మృత శిశువు జనన రేటును 10కి తగ్గించాలి
ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్చ్ఆర్ఎఫ్), స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో హైదరా బాద్లోని పార్క్ హెూటల్లో సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు రెండో వార్షిక స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సును సగర్వంగా నిర్వహించింది.
అప్పులు చేసి అభివృద్ధిని గాలికొదిలారు
-పదేళ్లపాటు తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేశారు.
స్పెషల్ క్యాంపెయిన్కు ముందస్తు ప్రణాళిక
- డైరెక్టర్ (ఈఎంఆపరేషన్స్) సత్యనారాయణరావు
చరిత్రలో నేడు
సెప్టెంబర్ 15 2024
బిల్డింగ్ పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
• పైనుంచి దూకడంతో కాలు ప్యాక్చర్, తీవ్రగాయాలు • సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స