• మహిళా లాయర్లు, లా విద్యార్థులు కలిసి పనిచేయాలి
• చంద్రుగుప్తుని కాలంలోనే కోర్టుల వ్యవస్థ
• పేదలకు న్యాయం దక్కేలా చూడండి న్యాయ వ్యవస్థలోనూ కృత్రిమ మేధ అమలు
• నల్సార్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము
• నల్సార్ విద్యార్థులకు డిగ్రీలు, బంగారు పతకాలు ప్రదానం..
• కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
హైదరాబాద్ 28, సెప్టెంబర్ (ఆదాబ్ హైదరాబాద్): ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమమేధను మరింత ఉపయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు. కృత్రిమ మేధ పేదలకు అందుబాటులోకి రావాలని, వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ధనికులతో పోలిస్తే పేదలు న్యాయం పొందలేక పోతున్నారని.. మెరుగైన సమాజం కోసం ఈ విధానంలో మార్పు రావాలని రాష్ట్రపతి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ న్యాయబద్ధంగా సత్యాగ్రహ దీక్ష చేసి ఆదర్శంగా నిలిచారని ముర్ము అన్నారు. నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని తెలిపారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పీహెచ్, ఎల్ఎల్ఎంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్నాతకోత్సవ ప్రసంగంలో చట్టంలోని వివిధ రంగాలలో నల్సార్ కృషిని ప్రశంసించారు. ప్రధానంగా నల్సార్ జంతు సంరక్షణ చట్టాల గురించి చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఒరిస్సా ప్రభుత్వంలో తాము మత్స్యశాఖ, జంతు వనరుల అభివృద్ధి మంత్రిగా ఆమె గతంలో పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, జంతువుల రక్షణ, సంక్షేమం గురించి ప్రజలను చైతన్యం చేయడంలో ఈ జంతు సంరక్షణ చట్టాల అవగహన అత్యవసరం అని అన్నారు.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 29-09-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 29-09-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఎపిలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం
పారిశ్రామిక వేత్తలకు సిఎం చంద్రబాబు ఆహ్వానం రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్
చరిత్రలో నేడు
అక్టోబర్ 18 2024
నగర ట్రాఫిక్, హైడ్రా సంయుక్త సమీక్ష..
- ఏవీ రంగనాథ్, పీ. విశ్వప్రసాద్ ల ఆధ్వర్యంలో మీటింగ్..
ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
మహనీయుల జీవితచరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి వాళ్లు అర్పించిన అదనపు కలెక్టర్ శ్రీజ
బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వ పార్టీ
• బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది • బీఆర్ఎస్ఏ సమావేశంలో కేటీఆర్ విమర్శలు
కల్తీ మద్యానికి...32 మంది బలి
• ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 32 మంది మృతి.. మరికొందరి పరిస్థితి విషమం.. ముగ్గురి అరెస్ట్
హైడ్రా ఓ డ్రామా
• బఫర్ జోన్, ఎస్టీఎల్ పరిధిలో ఉండేవి సర్కారువే కాదు.. పట్టా భూములు
ప్రభుత్వంతో మాట్లాడుతా..
• నిరుద్యోగులపై మాకు చిత్తశుద్ధి ఉంది.. • 9 నెలల్లోనే 50వేల ఉద్యోగాలిచ్చాం..
జమిలికి సిద్ధం
• ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపా రెడీ • ప్రజల్లోకి మనం ధైర్యం వెళుతున్నాం
23న రాష్ట్ర కేబినెట్ భేటీ..
హైడ్రా ఆర్డినెన్స్కు చట్టబద్దత, రెవెన్యూ చట్టం తదితర అంశాలపై చర్చ..