సలహాలివ్వాలని బీఆర్ఎస్ నేతలకు విజ్ఞప్తి
మూసీ బాధితులకు సర్కార్ పూర్తి అండ
వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం
రాజకీయ పబ్బం గడుపుకునే వారిని నమ్మొద్దు
రూ. 2లక్షలపై రుణాలు చెల్లిస్తేనే మాఫీ
పేదల కోసం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం
కాకా జయంతి సభలో సిఎం రేవంత్ రెడ్డి
మూసి బాధితులు అందరిని ఆదుకోవడానికి పట్టుమని రూ. పదివేల కోట్లు కూడా కావన్నారు. పేదల కోసం పదివేల కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుకాడబోదన్నారు.
హైదరాబాద్ 05 అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్): మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారికి అన్ని విధాలుగా అండగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం భరోసా ఇచ్చారు. ప్రభుత్వ వారందరినీ ఆదుకుంటుందన్నారు. ఎవరినీ అనాధలను చేయబోమన్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 06-10-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 06-10-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఆన్లైన్ బెట్టింగ్..కుటుంబం బలి
రూ.30లక్షలు పోగొట్టుకున్న యువకుడు హరీశ్
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
• వరుస ఎన్ కౌంటర్లలో 171 మంది హతం • బలగాల గాలింపుతో మావోల ఉనికికి సవాల్
విఐపి సంస్కృతి తగ్గాలి
• విఐపిల కోసం అనవసర హడావిడి చేయరాదు. • ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పరిసరాలు ఉండాలి
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దాదాపు 61 శాతం పోలింగ్ నమోదు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 68 శాతం 90 స్థానాల్లో 1,031 మంది పోటీ
క్యాన్సర్ బాధిత యువకుడితో చంద్రబాబు భేటీ
భరోసా ఇచ్చి ఫోటోలు దిగిన బాబు
రుణమాఫీపై చర్చకు సిద్దమా...
- హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్.. -కెసిఆర్ను తీసుకుని రావాలని షరతు..
బతుకమ్మ సంబరాల వీడియో సాంగ్ను విడుదల చేసిన సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సూపధా క్రియేషన్స్ నిర్వహణలో రూపొందించిన బతుకమ్మ సంబరాల వీడియో సాంగ్ను సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్ శనివారం విడుదల చేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించిన ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్
వరద బాధితులకు సహయం అందించేందుకు ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది.
సారీ చెప్పినా...కోర్టుకు వెళ్తారా.?
• సమంత, అక్కినేని ఫ్యామిలీపై మంత్రి సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
సంస్థాగతే లక్ష్యంగా..
• అసెంబ్లీ ఫలితాలనే రిపీట్ చేయాలని అధికార పార్టీ గ్రౌండ్ ప్రిపేర్