తిరుపతి, తిరుమల 05 అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్): కలి యుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అనాదిగా పెరుగుతూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్ని వసతులు కల్పించినా, జనాభా ఎక్కువ అయ్యే సరికి అక్కడ ఇక్కడ లోపాలు జరగడం సహజం. ఇది అర్థం చేసుకునే విషయం. కనీస అవసరాలపై అశ్రద్ధ వహిస్తే, ఆ నిర్లక్ష్యం భక్తులకు శాపాలుగా మారే సంద ర్భాలు, సన్నివేశాలు కొన్ని ఉంటాయి. అలాంటి విషయాలు జరగ కుండా చూసుకోవడం, ఒకవేళ జరిగితే త్వరగతిన సరిది ద్దుకోవడంతో సమస్యలకు తెర దించవచ్చు. అలా కాని పక్షంలో, అవి చిన్న సమస్యలుగా కనిపించినప్పటికీ దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న విషయం అధికారులు గమనిం చుకోవాలి. తిరుమల తిరుపతిలో ఏదో ఒక రూపాన సేవ చేసు కోవడం భగవంతుడు ప్రసాదించిన వరం. ఆ వరాన్ని భక్తులకు శాపంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత విధులు నిర్వ హించే వారిపై ఉంది. ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి సందర్శించిన ఆదాబ్ యూనిట్, భక్తుల తో ప్రత్యక్షంగా సంభా షించి వారికి ఇక్కట్లను కనులారా చూసి తెలుసుకున్నారు. అందులో కొన్ని విషయాలను క్లుప్తంగా మీ ముందుకు తీసుకు వస్తుంది ఆదాబ్ హైదరాబాద్.
గత ప్రభుత్వ హయాంలో గమనించిన ఈ యొక్క బాధాకర సన్నివేశాలు, కనీసం ఈ ప్రభుత్వ హయాంలో చక్కబడుతాయో లేదో చూద్దాం.
వంటశాలలో విస్తుపోయే విషయాలు:
Bu hikaye AADAB HYDERABAD dergisinin 07-10-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 07-10-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తిరుపతి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్...
తిరుపతి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం
• టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మాజీ నేత తీగల కృష్ణారెడ్డి • త్వరలో తాను టీడీపీలో చేరతానని స్పష్టం, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి
తిరుమలలో భక్తులను ఇబ్బంది పెట్టే మరిన్ని విషయాలు - (శీర్షిక - 2)
తిరుమలలో భక్తులను ఇబ్బంది పెట్టే మరిన్ని విషయాలు - (శీర్షిక - 2)
ఏసీబీ దాడులు...
- స్టేషన్ బెయిల్ విషయంలో 50 వేల రూపాయల డిమాండ్ చేసిన ఏఎస్ఐ
జగన్ పుంగనూరు పర్యటన రద్దు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు చేసుకున్నట్టు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు..
ఆసిఫ్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత
కొట్టుకున్న కాంగ్రెస్, ఎంఐఎం నేతలు సీసీ రోడ్డు పనులు పరిశీలించేందుకు వెల్లిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్..
నేడు రెండు రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్
• ఫలితాల వెల్లడి కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి..
బెంగాల్ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం
• బీరూమ్ జిల్లాలో గనిలో భారీ పేలుడు • ఏడుగురు వ్యక్తులు దుర్మరణం
ఎవరూ.. అపోహలకు పోవద్దు
• హైడ్రాపై సెక్రటరియేట్ డిప్యూటీసీఎం మీడియా సమావేశం
దసరాకు స్పెషల్ బస్సులు
బతుకమ్మ, దసరా పండగలకు సొంతూర్లకు పయనం ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ ఉండే అవకాశం