(శీర్షిక 3)
తిరుమల అక్టోబర్ 09 (ఆదాబ్ హైదరాబాద్):
చక్కెర అవసరమా?
అసలు నిజానికి చక్కెర అనే తిను పదార్థం మన పురాతన భారత దేశంలో లేదు. బెల్లం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లోని మధుమేహ వ్యాధికి ప్రధాన కారణం కూడా చక్కెరే. సమాజంలోని ప్రతివారు చక్కెరకు బదులు స్వచ్ఛమైన బెల్లం దిశగా ప్రయాణిస్తే బాగుం టుంది. ఇది ఆచరణలో అంత సునాయాసం కాదు కాబట్టి కనీసం తిరుమల లాంటి బలమైన పుణ్యక్షేత్రాల్లోనైనా చక్కెర వాడ కాన్ని తగ్గించి స్వచ్ఛమైన బెల్లంను ఉపయోగిస్తే బాగుంటుంది. తిరుపతి లడ్డులో సైతం ఈ చక్కెరను నివారించి మన ప్రాచీన దేశీయ పదార్థమైన బెల్లం లాంటివి వాడడం కూడా ఒక శుభ పరిణామం అని భక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచుకున్నారు.
డిజి లాకర్ అప్:
మనకు సంబంధించిన ప్రతి ప్రభుత్వ గుర్తింపు కార్డును డిజి లాకర్ అనే యాప్ లో పొందుపరచుకోవచ్చు. దీనివల్ల ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి హార్డ్ కాపీలు మనము తీసుకెళ్లాల్సిన అవసరము ఉండదు. ఈ యాప్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మనకు ఎలాంటి గుర్తింపు కార్డు చూపించుకోవాలన్నా అది ఈ యాప్ లో చూపించుకుంటే సరిపోతుంది. ఇదే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. తిరుమల తిరుపతి లాంటి కట్టుదిట్టమైన ప్రదేశంలో మనకు అడుగడుగునా ఆధార్ కార్డు లాంటి అవసరం ఏర్పడుతుంది. దానికి బదులు డిజి లాకర్ యాప్ లో తమ గుర్తింపు కార్డును చూపిస్తే సరిపోతుంది. మరి దీనికి తిథిదే ఆమోదం ఉందా? ఉంటే దాన్ని ఆచరణలోకి తీసుకోవడానికి కావలసిన అవగాహన సదస్సులు మరియు ప్రచారం చేయాలి. ఒకవేళ ఆమోదం లేకపోతే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పద్దతి వారికి ఎందుకు ఆమోదయోగ్యం కాదో తెలియజెప్పాలి.
నో క్రౌడ్ మేనేజ్మెంట్:
Bu hikaye AADAB HYDERABAD dergisinin 10-10-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 10-10-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఎపిలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం
పారిశ్రామిక వేత్తలకు సిఎం చంద్రబాబు ఆహ్వానం రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్
చరిత్రలో నేడు
అక్టోబర్ 18 2024
నగర ట్రాఫిక్, హైడ్రా సంయుక్త సమీక్ష..
- ఏవీ రంగనాథ్, పీ. విశ్వప్రసాద్ ల ఆధ్వర్యంలో మీటింగ్..
ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
మహనీయుల జీవితచరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి వాళ్లు అర్పించిన అదనపు కలెక్టర్ శ్రీజ
బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వ పార్టీ
• బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది • బీఆర్ఎస్ఏ సమావేశంలో కేటీఆర్ విమర్శలు
కల్తీ మద్యానికి...32 మంది బలి
• ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 32 మంది మృతి.. మరికొందరి పరిస్థితి విషమం.. ముగ్గురి అరెస్ట్
హైడ్రా ఓ డ్రామా
• బఫర్ జోన్, ఎస్టీఎల్ పరిధిలో ఉండేవి సర్కారువే కాదు.. పట్టా భూములు
ప్రభుత్వంతో మాట్లాడుతా..
• నిరుద్యోగులపై మాకు చిత్తశుద్ధి ఉంది.. • 9 నెలల్లోనే 50వేల ఉద్యోగాలిచ్చాం..
జమిలికి సిద్ధం
• ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపా రెడీ • ప్రజల్లోకి మనం ధైర్యం వెళుతున్నాం
23న రాష్ట్ర కేబినెట్ భేటీ..
హైడ్రా ఆర్డినెన్స్కు చట్టబద్దత, రెవెన్యూ చట్టం తదితర అంశాలపై చర్చ..