• ప్రభుత్వ, అసైన్డ్ భూములు మాయం చేసిన వైనం
• తాము వస్తే 'భూ'మాత తీసుకొస్తామన్న కాంగ్రెస్
• ప్రస్తుతం ధరణిలో మార్పులకు కసరత్తులు.?
• ధరణి పోర్టల్ ను ఎస్ఐసీకి అప్పగించిన ప్రభుత్వం
• కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో మూడేళ్లు ఒప్పందం
• ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
• ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం : మంత్రి పొంగులేటి
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ధరణి పోర్టల్ నిర్వాహణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ ఏర్పాటుకు సర్కార్ కసరత్తు చేస్తుంది..రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 23-10-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 23-10-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్
తన పరువ ప్రతిష్టలకు భంగం కలిగిందని వెల్లడి కొండా సురేఖ ఆరోపణలపై వాంగ్మూలం
చరితలో నేడు
అక్టోబర్ 24 2024
బాధ్యత మరిచిన బోడుప్పల్ కమీషనర్
• బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోలేని కమిషనర్ రామలింగం
సుప్రీమ్కు చేరిన క్రికెట్ అసోసియేషన్ వివాదాలు
హెచ్.సి.ఏ. పాలనా మెంబర్లు అందరూ కుటుంబ సభ్యులే నిజా నిజాలను బయటపెట్టిన జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు
ఆ వ్యాఖ్యలు జీవన్ రెడ్డి వ్యక్తిగతం..
జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
సైన్స్లో లేని బీ. ఓక్ కోర్సు పేరిట దోపిడీ..
• అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కోర్సుల పేరుతో పచ్చి మోసం.. • లక్షల్లో దండుకుంటున్న ప్రైవేట్ అన్ రిజిస్టర్ కాలేజెస్..
భూదాన్ భూముల భాగోతం..
• విజిలెన్స్ విచారణ ఆధారంగా ఈడీ దర్యాప్తు.. • వెలుగు చూస్తున్న అమోయ్ కుమార్ ఆగడాలు..
మహిళలకు దీపావళి కానుకలు
• దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు • ఉచిత ఇసుక సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దు
పరమాత్మునికే పంగనామాలు
• శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ • రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్
నీ తాటాకు చప్పుళ్లకు భయపడ..
• నోటీసులతో నన్ను బెదిరిస్తున్నావా..? • నువ్వెంత సుద్దపూసో.. ప్రజలకు తెలుసు