మోసం చేసిన మైలైన్ డెవలపర్స్.

• అసలు భూమి యజమానులు నిండా ముంచిన మైలోన్ డెవలపర్స్..
• ఇప్పుడు కొత్తగా మరికొంతమంది అమాయకులకు శఠగోపం పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు..
• ఈ భుమిలో వెంచర్ కి ఎలాంటి పర్మిషన్ ఇవ్వొద్దని హెచ్ఎండీఎ, రెరా, రంగారెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు..
• అగ్రిమెంట్ ముగిసినా భూయజమానులకు డబ్బులు చెల్లించని కంపెనీ..
• అగ్రిమెంట్ కాలం చెల్లిందని నోటీసులు పంపిన భూ యజమాని నరహరి రెడ్డి..
• ఇంకొందరు అమాయకులు మోసపోకూడదని వేడుకుంటున్న బాధితులు..
• ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలంటున్న భూ యజమానులు..
లీగల్ నోటీసు
హైదరాబాద్, 23 మర్చి (ఆదాబ్ హైద్రాబాద్ : రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం నాదర్ గుల్ గ్రామంలో సర్వే నెంబర్స్ 703/P, 704/P, 705/P, 706/P, 707/P, 708/P, 707/P, 710/P భూమి ఉంది. ఈ భూమిని మైల్ స్టోన్ డెవలపర్స్ వారికి డెవలప్ మెంట్ కోసం 2019లో ఒక ఒప్పొందం చేసుకున్నారు..
Bu hikaye AADAB HYDERABAD dergisinin 24-03-2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 24-03-2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

పార్టీ విప్ ను ధిక్కరించిన టీఎంసీ ఎమ్మెల్యేలు..-
చర్యల కోసం జాబితా సిద్ధం

2027 నాటికి పోలవరం పూర్తి
• కూటమి అధికారంలోకి వచ్చాక 829 కోట్లు జమ • పోలవరం నిర్వసితులతో సీఎం చంద్రబాబు

హైదరాబాద్ మహిళల ప్రత్యేక జైలును సందర్శించిన న్యాయమూర్తులు..- ..
జైలు ప్రాంగణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం

భారతీయులకు షాక్..
భారీగా వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసిన అమెరికా

రాష్ట్రంలో ఇంటర్ బోర్డు ఉందా.. లేదా..?
• విద్యార్థులతో కార్పొరేట్ కాలేజీల వ్యాపారం • నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహణ

కక్షసాధింపు మీదా? నాదా
గతంలో తనపై జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. వ్యక్తులు సలహాలు, సూచనలు ఇవ్వడానికే సిద్ధంగా ఉంటారని, కానీ వాటిని పాటించాల్సిన బాధ్యతను అనుసరించరని విమర్శించారు. తనపై రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరించారని, అందువల్లే చంచల్గూడ జైల్లో అత్యంత కఠినమైన నక్సలైట్ సెల్లో 16 రోజులు ఉంచారని తెలిపారు.

వందశాతం రుణామాఫీ నిరూపిస్తారా?
• మహిళలకు తులం బంగారం ఏమయ్యింది దొడ్డువడ్లకు 500 బోనస్ ఎక్కడ పోయింది బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పెట్టింది ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో కేటీఆర్

లీకేజీ గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్

తెలంగాణ అప్పులు 4,03,664
కాగ్ రిపోర్టులో 2023-24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి రూ. 49,618 కోట్ల అప్పులు తీసుకున్నట్టు కాగ్ పేర్కొంది.

సహకార్ టాక్సీ
త్వరలోనే దేశీయంగా క్యాబ్ సర్వీసులు డ్రైవర్లకే లాభాలు.. కార్పొరేట్ సంస్థలకు వాటా ఇవ్వాల్సిన పనిలేదు